మెదక్

వరప్రదాయని సీఎం రిలీఫ్ ఫండ్

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి శివ్వంపేట జూలై 19 జనంసాక్షి :ఎందరో అభా గ్యుల పాలిట ముఖ్యమంత్రి సహాయనిధి వర ప్రధానిలా మారిందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ …

ఘనంగా దేవరంపల్లి డిప్యూటీ సర్పంచ్ జన్మదిన వేడుకలు.

 జహీరాబాద్ జులై 19 (జనంసాక్షి)  అతిథి హోటల్ లో టీ ఆర్ ఎస్  నియోజకవర్గ  నాయకుల ఆధ్వర్యంలో దేవరంపల్లి గ్రామ డిప్యూటీ సర్పంచ్ పల్లె శివశంకర్ యాదవ్ …

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    – ఆయుర్వేద వైద్యురాలు చైతన్య అమృత హత్నూర (జనం సాక్షి) వర్షాకాలం సీజన్లో వ్యాపించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దౌల్తాబాద్ పి.హెచ్.సీ ఆయుర్వేద …

ఈ నెల 31 వరకు రైతులందరూ రైతు బీమా ఇన్సూరెన్స్ నమోదు చేసుకోవాలి నిజాంపేట్ క్లస్టర్ ఏఈఓ వంశీకృష్ణ

  నారాయణఖేడ్ జూలై 19( జనంసాక్షి)  మండల పరిధిలోని నిజాంపేట వ్యవసాయ శాఖ క్లస్టర్ పరిధిలోని రైతులందరూ ఈ నెల 31 వరకు రైతు బీమా ఇన్సూరెన్స్ …

నైమిశారణ్యంలో ఘనంగా సహస్ర చండీయాగం తూప్రాన్

 తూప్రాన్(జనం సాక్షి )జూన్ 19:: శ్రీ లలితా దేవి సమితి ఆధ్వర్యంలో దేవి ఉపవాసకులు సహస్ర చండీ యాగ కర్త సోమయాజుల రవీంద్ర శర్మ ఆధ్వర్యంలో ఉత్తర …

రైతు బీమా కు దరఖాస్తు ఎలా చేసుకోవాలో నియమ నిబంధనలను సూచించిన గుమ్మడిదల వ్యవసాయ అధికారి ఏవో.

జిన్నారం జులై 19 (జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకమైన రైతు బీమా కోసం దరఖాస్తుల స్వీకరణమైనదని కావున …

బొల్లారం మున్సిపాలిటీ కార్మికుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన కాటా సుధా శ్రీనివాస్ గౌడ్.

జిన్నారం జులై 19 (జనంసాక్షి )సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడియా బొల్లారం మున్సిపల్ పరిధిలోని ఎస్సీ కాలనీకి చెందిన మున్సిపల్ కార్మికుడు కృష్ణ గారు అనారోగ్యంతో …

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోట్ పుస్తకాల పంపిణి

దోమ న్యూస్ జనం సాక్షి. దోమ మండల పరిధిలోని  శివ రెడ్డి పల్లి పాఠశాల లొ  లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంచడం జరిగింది  లైన్స్ …

పులిమామిడి నవీన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

శివ్వంపేట జూలై   జనంసాక్షి :టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, శివ్వంపేట మాజీ సర్పంచ్ పులిమామిడి నవీన్ గుప్తా తల్లి అంజమ్మ అనారోగ్యం గురై ఇటీవల మరణించారు. పార్టీ శ్రేణుల …

రాయికోడ్ మండలం లోని ఇంగ్లీష్ మీడియం,

జులై   జనం సాక్షి  రాయికోడ్ మండలం లోని ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కలిపి 47 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత  పాఠశాలలకు ఎంఇఓ శ్రీనివాస్ సోమవారం …