వరంగల్

ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

వరంగల్ : నెక్కొండ మండలం శంభునికుంటలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.

జనగామ డీఎస్పీ సురేందర్‌ ఇళ్లపై ఏసీబీ దాడులు

వరంగల్ : వరంగల్ జిల్లా జనగామ డీఎస్పీ సురేందర్ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. …

రేపు మడికొండలో కాంగ్రెస్‌ ధర్నా

వరంగల్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న మడికొండలో ధర్నా, రాస్తారోకోలను నిర్వహించనున్నట్లు జిల్లా, గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్ అధ్యక్షులు …

వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

హైదరాబాద్ : జగనన్న బాణం ఓరుగల్లుపై గురిపెట్టింది. నేటి నుంచి వరంగల్ జిల్లాలో షర్మిల తొలి విడత ప‌రామ‌ర్శ యాత్ర సాగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని …

గంగదేవిపల్లికి చేరుకున్న కేసీఆర్..

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గంగదేవిపల్లికి చేరుకున్నారు. అక్కడ గ్రామ జ్యోతి పథకాన్ని ప్రారంభించనున్నారు

సీఎం కేసీఆర్ పర్యటన ఒకరోజే..

0 inShare వరంగల్ : జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఒకరోజుకు పరిమితమైంది. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో సీఎం మంగళవారం పర్యటన రద్దైంది

గుడుంబా నివారణకు పోరాటం..

వరంగల్ : పల్లె ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు గురిపెట్టారు. గ్రామాల నుంచి గుడుంబా మహమ్మారిని తరిమి కొట్టేందుకు అనేక ప్రయత్నాలు …

సెక్షన్ 8 గురించి వాళ్లిద్దరికీ ముందే తెలుసు..

 మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య   టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చాలా కాలం తర్వాత నోరు విప్పారు. చాలా రోజులుగా సైలెంట్‌గా …

నర్సంపేట సమీపంలో ఆర్టీసీ బస్సులో మంటలు…

వరంగల్:నర్సంపేట మండలం సమీపంలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం …

సద్గురు శివానందమూర్తి కన్నుమూత

వరంగల్‌:జిల్లాలోని ములుగులో ఆధ్యాత్మిక గురువు సద్గురు శివానందమూర్తి(87) కన్నుమూశారు. శివానందమూర్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సద్గురు శివానందమూర్తి స్వస్థలం విజయనగరం జిల్లా. ఇవాళా ఉదయం 8.30 …