వరంగల్

మణుగురు రైలులో సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అదృశ్యం

వరంగల్‌, సెప్టెంబరు 9 : సికింద్రాబాద్‌-మణుగూరు రైలులో తమిళనాడుకు చెందిన సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ గణపతి అదృశ్యమయ్యాడు. కాజీపేటలో గణపతి తప్పిపోయినట్లు తోటి కానిస్టేబుళ్లు గుర్తించారు. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని …

పెళ్లి పేరుతో విద్యార్థిని లొంగదీసుకున్న టీచర్‌

వరంగల్‌, సెప్టెంబరు 8 : జిల్లాలోని తొర్రూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు పెళ్లి పేరుతో విద్యార్థినిని లొంగదీసుకున్నాడు. దీంతో ఆ విద్యార్థిని ఓ …

వరంగల్ జిల్లాలో పిచ్చికుక్కల స్వైర విహారం

వరంగల్ జిల్లాలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. హన్మకొండ ప్రగతినగర్ లో కుక్కలు స్థానికులపై దాడి చేశాయి. పిచ్చి కుక్కల దాడిలో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. …

కుమార్తెతో కలిసి తల్లి ఆత్మహత్య యత్నం

వరంగల్‌, సెప్టెంబరు 7 : స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నెమిలిగొండలో కుమార్తెతో కలిసి తల్లి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ సంఘటనలో తల్లీకూతుళ్ల పరిస్థితి విషమంగా ఉంది. వారిని …

బైక్ ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్..

వరంగల్: జిల్లా నర్సింహులపేట మండలం కుమ్మరికుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి …

ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

వరంగల్ : నెక్కొండ మండలం శంభునికుంటలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.

జనగామ డీఎస్పీ సురేందర్‌ ఇళ్లపై ఏసీబీ దాడులు

వరంగల్ : వరంగల్ జిల్లా జనగామ డీఎస్పీ సురేందర్ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. …

రేపు మడికొండలో కాంగ్రెస్‌ ధర్నా

వరంగల్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న మడికొండలో ధర్నా, రాస్తారోకోలను నిర్వహించనున్నట్లు జిల్లా, గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్ అధ్యక్షులు …

వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

హైదరాబాద్ : జగనన్న బాణం ఓరుగల్లుపై గురిపెట్టింది. నేటి నుంచి వరంగల్ జిల్లాలో షర్మిల తొలి విడత ప‌రామ‌ర్శ యాత్ర సాగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని …

గంగదేవిపల్లికి చేరుకున్న కేసీఆర్..

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గంగదేవిపల్లికి చేరుకున్నారు. అక్కడ గ్రామ జ్యోతి పథకాన్ని ప్రారంభించనున్నారు