వరంగల్

వరంగల్ కోర్డు వద్ద న్యాయవాదుల నిరసన

వరంగల్: హైకోర్డును విభజించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు వరంగల్ కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. కోర్టు హాలు ముందు బైఠాయించి న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు. హైదరాబాద్ నాంపల్లి …

వరంగల్‌లో బాలుడిని నిర్భందించిన ఎస్‌ఐ సస్పెండ్‌

వరంగల్‌, మార్చి 2( జ‌నంసాక్షి ) : జిల్లాలోని వర్ధన్నపేట ఎస్‌ఐ కృష్ణకుమార్‌పై సస్పెన్‌షన్‌ వేటు పడింది. చాక్లెట్‌ చోరీ చేశాడనే నెపంతో ఐదో తరగతి చదువుతున్న …

ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి

వరంగల్ : కేసముద్రం మండలం గాంధీపురంలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ట్రాక్టర్ …

గ్రామ కమిటీ ఎన్నిక

వరంగల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఖానాపురం తెదేపా గ్రామ కమిటీని శనివారం ఎంపిక చేసినట్లు ఎన్నికల నిర్వహణ అధికారి టి.స్వామి తెలిపారు. అధ్యక్షుడిగా చూడి ప్రతాపరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఏకాంబరం, ఎల్లమ్మ, ప్రధాన …

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

వరంగల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఖానాపురం మండలంలోని ధర్మారావుపేట, డబీర్‌పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శనివారం స్వయం పరిపాలన దినోత్సవాలు, జాతీయ సైన్స్‌ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి విద్యార్థి శాస్త్రీయ …

అనుమతులు లేని ప్లాట్లపై అధికారుల దాడి

వరంగల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): నర్సంపేట పట్టణంలో లే ఔట్‌ అనుమతులు లేకుండా అక్రమంగా వెలిసిన వెంచర్లుపై నగర పంచాయతీ అధికారులు దాడులు జరిపారు. నగర పంచాయతీ కమిషనర్‌ శ్రీకాంత్‌, టీపీఎస్‌ …

కాకీతీయ నుంచి ఓయూ వరకు పాదయాత్ర

వరంగల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): లక్ష ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామన్న సిఎం కెసిఆర్‌ తన హావిూమేరకు వెంటనే ఉద్యోగ ప్రకటన జారీచేయాలని  తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ ఐకాస డిమాండ్‌ చేసింది. …

నేడు త్రోబాల్‌ క్రీడాకారుల ఎంపిక

వరంగల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): జిల్లా స్థాయి సబ్‌ జూనియర్స్‌ త్రోబాల్‌ క్రీడాకారుల ఎంపికలు ఆదివారం జరుగనున్నాయి. హన్మకొండ నెహ్రూ స్టేడియంలో వీటిని నిర్వహిస్తున్నట్లు త్రోబాల్‌ సంఘం సభ్యులు తెలిపారు. జిల్లా …

పురుగుల మందుతాగి వ్యక్తి ఆత్మహత్య

వరంగల్ (జ‌నంసాక్షి) : నెల్లికుదురు మం. చిన్నముప్పారంలో … పురుగుల మందుతాగి వ్యక్తి ఆత్మహత్య.  దొంగబంగారం కేసులో పోలీసులు వేధిస్తున్నారని సూసైడ్‌నోట్‌.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

వరంగల్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) :  కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను విశాఖపట్టణం సీసీఎస్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఈ ముఠాలోని ఐదుగురిని అరెస్ట్‌ చేయగా, మరో ఇద్దరు …