వరంగల్

అన్ని పార్టీల ఎల్పీ నేతలతో రేపు భేటీ

హైదరాబాద్ శాసన సభలో నిన్న జరిగిన పరిణామాలపై చర్చించేందుకు అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ రేపు ఉదయం సమావేశం ఏర్పాటు చేశారు. ఉభయ సభల్లో అన్ని పార్టీల …

అందరికీ విద్య అందరి బాధ్యత

వరంగల్‌,మార్చి3(జ‌నంసాక్షి):  అందరికీ విద్య అందరి బాధ్యతగా సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని ఎంపీపీ కె.సుశీల అన్నారు. ఆమె మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఐదో దశ అక్షరాస్యత కార్యక్రమాలపై …

పెట్రోల్‌ ధరల పెంపుపై మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ల నిరసన

వరంగల్‌,మార్చి3(జ‌నంసాక్షి): మ్టటెవాడ ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌, సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని పిన్నవారి …

పెట్రోల్‌ ధరల పెంపుపై మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ల నిరసన

వరంగల్‌,మార్చి3(జ‌నంసాక్షి): మ్టటెవాడ ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌, సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని పిన్నవారి …

చనిపోయిన 4 రోజుల తర్వాత స్వైన్‌ఫ్లొ నిర్దారణ

వరంగల్‌,మార్చి3(జ‌నంసాక్షి):వరంగల్‌ పట్టణంలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శివనగర్‌కు చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం మృతి చెందాడు. అతని మృతికి స్వైన్‌ఫ్లొనే కారణమని వైద్యులు …

వరంగల్ కోర్డు వద్ద న్యాయవాదుల నిరసన

వరంగల్: హైకోర్డును విభజించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు వరంగల్ కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. కోర్టు హాలు ముందు బైఠాయించి న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు. హైదరాబాద్ నాంపల్లి …

వరంగల్‌లో బాలుడిని నిర్భందించిన ఎస్‌ఐ సస్పెండ్‌

వరంగల్‌, మార్చి 2( జ‌నంసాక్షి ) : జిల్లాలోని వర్ధన్నపేట ఎస్‌ఐ కృష్ణకుమార్‌పై సస్పెన్‌షన్‌ వేటు పడింది. చాక్లెట్‌ చోరీ చేశాడనే నెపంతో ఐదో తరగతి చదువుతున్న …

ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి

వరంగల్ : కేసముద్రం మండలం గాంధీపురంలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ట్రాక్టర్ …

గ్రామ కమిటీ ఎన్నిక

వరంగల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఖానాపురం తెదేపా గ్రామ కమిటీని శనివారం ఎంపిక చేసినట్లు ఎన్నికల నిర్వహణ అధికారి టి.స్వామి తెలిపారు. అధ్యక్షుడిగా చూడి ప్రతాపరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఏకాంబరం, ఎల్లమ్మ, ప్రధాన …

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

వరంగల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఖానాపురం మండలంలోని ధర్మారావుపేట, డబీర్‌పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శనివారం స్వయం పరిపాలన దినోత్సవాలు, జాతీయ సైన్స్‌ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి విద్యార్థి శాస్త్రీయ …