వరంగల్

నేడు త్రోబాల్‌ క్రీడాకారుల ఎంపిక

వరంగల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): జిల్లా స్థాయి సబ్‌ జూనియర్స్‌ త్రోబాల్‌ క్రీడాకారుల ఎంపికలు ఆదివారం జరుగనున్నాయి. హన్మకొండ నెహ్రూ స్టేడియంలో వీటిని నిర్వహిస్తున్నట్లు త్రోబాల్‌ సంఘం సభ్యులు తెలిపారు. జిల్లా …

పురుగుల మందుతాగి వ్యక్తి ఆత్మహత్య

వరంగల్ (జ‌నంసాక్షి) : నెల్లికుదురు మం. చిన్నముప్పారంలో … పురుగుల మందుతాగి వ్యక్తి ఆత్మహత్య.  దొంగబంగారం కేసులో పోలీసులు వేధిస్తున్నారని సూసైడ్‌నోట్‌.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

వరంగల్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) :  కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను విశాఖపట్టణం సీసీఎస్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఈ ముఠాలోని ఐదుగురిని అరెస్ట్‌ చేయగా, మరో ఇద్దరు …

మేడారంలో పరుచుకోనున్న పచ్చదనం

వరంగల్‌,ఫిబ్రవరి20  ( జ‌నంసాక్షి) : మేడారం ఇక పచ్చదనాన్ని సంతరించుకోబోతోంది. వచ్చేయేడు జాతర నాటికి పచ్చని మొక్కలతో స్వాగతం పలికేలా తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇక్క …

22న ఖోఖో క్రీడాకారుల ఎంపికలు

వరంగల్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : జిల్లా స్థాయి సబ్‌జూనియర్స్‌ ఖోఖో క్రీడాకారుల ఎంపికలు ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు ఖోఖో అసోసియేషన్‌ తెలిపింది. ఇల్లా అసోసియేషన్‌  ఆధ్వర్యంలో హన్మకొండ …

రైల్వేలైన్‌ మార్గంలో తెగిన రైల్వే విద్యుత్‌ లైన్‌

వరంగల్‌: మహబూబాబాద్‌- కేసముద్రం రైల్వేలైన్‌ మార్గంలో తెగిన రైల్వే విద్యుత్‌ లైన్‌, ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు.

రైల్వేలైన్‌ మార్గంలో తెగిన రైల్వే విద్యుత్‌ లైన్‌

వరంగల్‌ జ‌నంసాక్షి : మహబూబాబాద్‌- కేసముద్రం రైల్వేలైన్‌ మార్గంలో తెగిన రైల్వే విద్యుత్‌ లైన్‌, ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు.

వరంగల్‌లో కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

వరంగల్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం …

రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి మృతి

వరంగల్‌ జ‌నంసాక్షి : రైలు ఢీకొని ఓ రైల్వే ఉద్యోగి మృతిచెందాడు. జిల్లాలోని డోర్నకల్‌ స్టేషన్‌లో ఈ ప్రమాదం జరిగింది. మరమత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొన్నట్లు తెలిసింది. …

విమర్శలు మాని వర్గీకరణపై మాట్లాడాలి : మందకృష్ణ

వరంగల్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): తమను విమర్శించేందుకు టిడిపి నేతలు వర్గీకరణపై ఎందుకు మాట్లాడడం లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటి నేతలు …