వరంగల్

వరంగల్ చేరుకున్న గవర్నర్ నరసింహన్

వరంగల్ : గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రెండురోజుల పర్యటన నిమిత్తం వరంగల్ చేరుకున్నారు. ఉదయం మొదట ఆయన భద్రకాళి ఆలయంలో నిర్వహించే పూజల్లో పాల్గొంటారు. తర్వాత దుగ్గొండి …

‘పల్లా’పై భూ కబ్జా ఆరోపణలు : కిషన్‌రెడ్డి

వరంగల్‌, మార్చి 20 : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ప్రభుత్వ భూ ఆక్రమణ ఆరోపణలున్నాయని బీజేపీ తెలంగాణ అఽధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఘట్‌కేసర్‌ మండలం …

ఆ నిర్ణయం సోమవారం తీసుకుంటాం: ఎర్రబెల్లి

వరంగల్‌, మార్చి 20: స్పీకర్‌, ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడంపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌ చెప్పారు. తమ నేతలతో మాట్లాడి.. తగిన చర్యలు …

రాష్ట్రంలో తొలి వడదెబ్బ మృతి

 వరంగల్‌ :  తెలంగాణ రాష్ట్రంలో తొలి వడదెబ్బ మృతి నమోదైంది. వరంగల్‌ జిల్లా మరిపెడలో బానోతు ఈర్యా అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. మార్చి నెలలోనే …

కత్తులతో బెదిరించి..దోచుకెళ్లారు

వరంగల్ : ఇంట్లో ఉన్న దంపతులను కత్తులతో బెదిరించి వారి నుంచి 7 తులాల బంగారంతో పాటు నగదును దుండగులు అపహరించుకుపోయారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా …

సస్పెండైన వరంగల్‌ డీఎంహెచ్‌ఓ ఇంట్లో ఏసీబీ సోదాలు

  వరంగల్‌ జ‌నంసాక్షి :  సస్పెన్షన్‌కు గురైన వరంగల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సాంబశివరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. అధికారులు ఏకకాలంలో సాంబశివరావు బంధువుల ఇళ్లు, కాలేజీ, హైదరాబాద్‌లో …

కొమురవెల్లికి తగ్గని భక్తుల రద్దీ

వరంగల్‌,మార్చి9(జ‌నంసాక్షి): కొమురవెల్లి జాతర మొదలై రెండు నెలలు కావస్తున్నా జనసందడి తగ్గడం లేదు. ప్రతిరోజూ భక్తుల రాక పెరుగుతూనే ఉంది. ఆదివారాలు ఈ రద్దీ విపరీతంగా ఉంటోంది. …

పట్టభద్ర ఎన్నికల్లో జోరు పెంచిన పార్టీలు

  ఉధృతంగా ప్రచారం చేస్తున్న నేతలు వరంగల్‌,మార్చి9(జ‌నంసాక్షి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌, బిజెపిలు జోరుపెంచాయి. తమ అభ్యర్థుల తరఫున నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. …

ఉపాధి కూలీలకు వేసవి భత్యం యధాతథం

వరంగల్‌,మార్చి9(జ‌నంసాక్షి):  ఉపాధి హావిూ పథకాన్ని కుదిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈసారి వేసవి భత్యం అమలుపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఒక దశలో వేసవి భత్యాన్ని ఎత్తివేయాలని భావించారు. …

వరంగల్ జిల్లాలో నకిలీ నోట్లు చలామణి

వరంగల్ : జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఆర్ కానిస్టేబుల్ నుంచి రూ. 1.93 లక్షల నకిలీ నోట్లను …