వరంగల్

కార్పోరేషన్‌తో అడుగు ముందుకు

వరంగల్‌,మార్చి26 (జ‌నంసాక్షి)  : పెరుగుతున్న జనాభ, ట్రాఫిక్‌కు అనుగుణంగా రోడ్ల మరమత్తు, అభివృద్ధి పర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని, అందులో భాగంగానే జాతీయ, అంతర్జాతీయ రోడ్లను మరమత్తు …

త్వరలో పగటిపూట కరెంట్‌: కడియం

వరంగల్‌,మార్చి26  (జ‌నంసాక్షి) :  రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి  అన్నారు.విద్యుత్‌ సమస్య …

టిడిపివి చీప్‌ ట్రిక్స్‌: కొండా

వరంగల్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : అసెంబ్లిలో స్పీకర్‌పై ఆవిశ్వాసం పెడుతాం అని టిడిపి అనడం వారి రాజకీయ దిగజారుడు తాననికి నిదర్శనం అని ఒకవేళ వారు అవిశ్వాసం పెడితే …

వేయిస్తంభాల గుడిలో గవర్నర్‌ ప్రత్యేక పూజలు

వరంగల్‌, మార్చి 25: గవర్నర్‌ నరసింహన్‌ కాకతీయుల కళాకండాలకు ముగ్ధుడయ్యారు. బుధవారం ఉదయం హన్మకొండలోని వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకతీయ …

రెండు రోజుల పర్యటన సంతృప్తికరం: గవర్నర్‌

వరంగల్‌, మార్చి 25: వరంగల్‌ జిలాల్లో తన పర్యటన సంతృప్తికరంగా ముగిసిందని గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాను టూరిజం స్పాట్‌గా …

వరంగల్ చేరుకున్న గవర్నర్ నరసింహన్

వరంగల్ : గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రెండురోజుల పర్యటన నిమిత్తం వరంగల్ చేరుకున్నారు. ఉదయం మొదట ఆయన భద్రకాళి ఆలయంలో నిర్వహించే పూజల్లో పాల్గొంటారు. తర్వాత దుగ్గొండి …

‘పల్లా’పై భూ కబ్జా ఆరోపణలు : కిషన్‌రెడ్డి

వరంగల్‌, మార్చి 20 : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ప్రభుత్వ భూ ఆక్రమణ ఆరోపణలున్నాయని బీజేపీ తెలంగాణ అఽధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఘట్‌కేసర్‌ మండలం …

ఆ నిర్ణయం సోమవారం తీసుకుంటాం: ఎర్రబెల్లి

వరంగల్‌, మార్చి 20: స్పీకర్‌, ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడంపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌ చెప్పారు. తమ నేతలతో మాట్లాడి.. తగిన చర్యలు …

రాష్ట్రంలో తొలి వడదెబ్బ మృతి

 వరంగల్‌ :  తెలంగాణ రాష్ట్రంలో తొలి వడదెబ్బ మృతి నమోదైంది. వరంగల్‌ జిల్లా మరిపెడలో బానోతు ఈర్యా అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. మార్చి నెలలోనే …

కత్తులతో బెదిరించి..దోచుకెళ్లారు

వరంగల్ : ఇంట్లో ఉన్న దంపతులను కత్తులతో బెదిరించి వారి నుంచి 7 తులాల బంగారంతో పాటు నగదును దుండగులు అపహరించుకుపోయారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా …