వరంగల్

బహిరంగ సభను విజయవంతం చేయాలన్న ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు

దంతాలపల్లి: వృద్ధులు, వితంతువుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు ఎం. …

రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయాధికారి

దంతాలపల్లి: నరసింహులపేట మండలంలోని దాట్ల, బీరిశెట్టిగూడెం గ్రామాల్లో రైతు చైతన్య యాత్రలు నిర్వహించారు. ఈ సదస్సుల్లో వ్యవసాయసాగుకు సంబంధించిన అంశాలపై రైతులకు మండల వ్యవసాయాధికారి పి. హరిప్రసాద్‌ …

రూ.10లక్షలు గల టైర్లు చోరీ

మత్తెవాడ: పట్టణంలో శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు టైర్ల దుకాణానికి చెందిన తలుపులను రాడ్లతో విరగ్గొట్టి 51టైర్లను ఎత్తుకెళ్లారు. క్రైం ఎస్పై కోటీశ్వరరావు కథనం ప్రకారం …

కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన భాజపా

వరంగల్‌, జనంసాక్షి: బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని వరంగల్‌ నగరంలో భాజపా ర్యాలీ చేపట్టింది. కలెక్టరేట్‌ ముట్టడికి నేతలు యత్నించడంతో పోలీసులు అడ్డుకుని పలువురిని అదుపులోకి …

కలెక్టరేట్‌ ముట్టడికి బీజేపీ కార్యకర్తల యత్నం

వరంగల్‌,ఏప్రిల్‌ 25:బయ్యారం గనుల జీవోను రద్దు చేయాలంటూ గురువారం ఉదయం ఏకశిలా పార్క్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు బీజేపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.కలెక్టరేట్‌ ముట్టడికి కార్యకర్తలు యత్నించడంతో …

నర్సంపేటలో మావోయిస్టు పోస్టర్ల కలకలం

నర్సంపేట: వరంగల్‌ జిల్లా నర్సంపేటలో వెలసిన మావోయిస్టు  పోస్టర్లు కలకలం రేపాయి. 10 మంది మావోయిస్టులను కాల్చి చంపడాన్ని నిరస్తూ రేపు. ఎల్లుండి ఉత్తర తెలంగాణ బంద్‌ …

గ్రామాల్లో ఇందిరమ్మ కలలపై గ్రామసభల నిర్వహణ

దంతాలపల్లి, జనంసాక్షి: మండలంలోని బీరిశెట్టిగూడెం, పడమటి గూడెం, దంతాలపల్లి, గున్నేనల్లి గ్రామాల్లో ఇందిరమ్మ కలలు కార్యక్రమంపై గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల్లో ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. …

ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

దంతాలపల్లి, జనంసాక్షి: నరసింహులపేట మండలం దంతాలపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని డోర్నకల్‌ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ ప్రారంభించారు. కొనుగోలు …

రైతు చైతన్య సదస్సులు

దంతాలపల్లి, జనంసాక్షి: నర్సింహులపేట, దంతాలపల్లి గ్రామాల్లో రైతు చైతన్య సదస్సులను మంగళవారం నిర్వహించారు. రాబోవు ఖరీఫ్‌ సాగులో రైతులు చేపట్టాల్సిన ఆధునిక వ్యవసాయ పద్ధతులపై వ్యవసాయ అధికారులు …

దెబ్బతిన్న మామిడి తోటలను పరిశీలించిన ఎమ్మెల్యే

దంతాలపల్లి, జనంసాక్షి: నర్సింహులపేట మండలం పెద్దముప్పారం గ్రామంలో సోమవారం కురిసిన వర్షం, ఈదురు గాలులతో దెబ్బతిన్న మామిడితోటలను మంగళవారం డోర్నకల్‌ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ పరిశీలించారు. రైతులతో …