జాతీయం
పార్లమెంటు ఆరవరణలో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ : పార్లమెంటు ఆవరణలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పుతున్నారు.
నేడు మార్కెట్లకు సెలవు
ముంబయి: గురునానక్ జయంతి సందర్భంగా నేడు బీఎస్ఈ, ఎస్ఎస్ఈలు పనిచేయవని స్టాక్ మార్కెట్ అధికారులు తెలియజేశారు. ఫారెక్స్, మనీ మార్కెట్లకు కూడా సెలవు ప్రకటించినట్లు చెప్పారు.
తాజావార్తలు
- ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
- తెలంగాణ గాయకుడు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ,మాజీ ఎమ్మెల్యే
- జగిత్యాలకు బయల్దేరిన కేటీఆర్
- కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సస్పెన్షన్
- ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు సృజనాత్మకత నైతిక విలువలతో కూడిన విద్య మిట్ట కోడూర్ గ్రామ సర్పంచ్
- లంచం తీసుకుంటు ఏసిబి పట్టుబడ్డ గూడూరు మండల విద్యాధికారి
- కలెక్టర్ చే రూరల్ తహశీల్ కార్యాలయం ప్రారంభోత్సవం
- వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి
- ఖాళీగా ఉన్న సిఏ పోస్టును వెంటనే భర్తీ చేయాలి
- గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న సరోజినీ ఏజెన్సీ కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి..విధుల్లోకి తీసుకోవాలి
- మరిన్ని వార్తలు



