పార్లమెంటు ఆరవరణలో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ : పార్లమెంటు ఆవరణలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పుతున్నారు.
న్యూఢిల్లీ : పార్లమెంటు ఆవరణలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పుతున్నారు.
ముంబయి: గురునానక్ జయంతి సందర్భంగా నేడు బీఎస్ఈ, ఎస్ఎస్ఈలు పనిచేయవని స్టాక్ మార్కెట్ అధికారులు తెలియజేశారు. ఫారెక్స్, మనీ మార్కెట్లకు కూడా సెలవు ప్రకటించినట్లు చెప్పారు.