Main

కరుణానిధి మహత్తర రాజకీయ నేత

ఆయన వల్ల్నే సిఎంలు జెండా ఎగురవేస్తున్నారు తమిళ రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్రన్న కెసిఆర్‌ మండలి ఘనంగా నివాళి హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి):  తమిళనాడు దివంగత మాజీ సీఎం …

తెలంగాణలో వచ్చేది టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే

స్వామివారిని దర్శించుకున్న తలసాని హైదరాబాద్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  తెలంగాణలో వచ్చే ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే ప్రజలు పట్టంకడుతారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ …

రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు

తెరాస సర్కారుపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు హైదరాబాద్‌: రాజకీయ కక్షతోనే కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. …

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసం, …

దేశానికి ఆదర్శంగా వైద్యరంగం: లక్ష్మారెడ్డి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): మన రాష్ట్ర వైద్యరంగ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి అన్నారు. గతంలో ఎప్పుడూ …

అత్తాపూర్‌లో దారుణ హత్య

– నడిరోడ్డుపై వ్యక్తిని గొడ్డలితో నరికిన దుండుగులు – పాతకక్షల నేపథ్యంలోనే హత్య – నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు – నడిరోడ్డుపై హత్య ఘటనతో ఉలిక్కిపడ్డ …

నేటినుంచి మండలి సమావేశాలు

మండలి ఛైర్మన్‌తో పోలీస్‌ అధికారుల భేటీ హైదరాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): శాసన మండలి సమావేశాలు గురువారం నుంచి జరుగనున్నాయి. కేవలం ఒక్కరోజు జరుగుతాయా లేక రెండుమూడు రోజులా అన్నది బిఎసి …

చంద్రబాబు, లోకేష్‌పై..  అవినీతి ఆరోపణల కేసు ఉపసంహరణ

– సరైన ఆధారాలతో రావాలని ఆదేశించిన హైకోర్టు – రాజకీయాలుంటే బయట చూసుకోండి.. కోర్టు సమయాన్ని వృథా చేయొద్దు – పిటిషనర్‌కు సూచించిన న్యాయస్థానం – ఆధారాలు …

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  జంటనగరాల్లో బుధవారం ఉదయం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దాదాపు అరగంటకు పైగా జోరువాన కురియడంతో పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. కోఠి, అబిడ్స్‌, …

హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణహత్య

హైదరాబాద్: నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అత్తాపూర్‌ పిల్లర్‌ నెం.145 దగ్గర ఓ యువకుడిని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. యువకుడిని దుండుగులు …