ఆయన వల్ల్నే సిఎంలు జెండా ఎగురవేస్తున్నారు తమిళ రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్రన్న కెసిఆర్ మండలి ఘనంగా నివాళి హైదరాబాద్,సెప్టెంబర్ 27(జనంసాక్షి): తమిళనాడు దివంగత మాజీ సీఎం …
స్వామివారిని దర్శించుకున్న తలసాని హైదరాబాద్,సెప్టెంబర్27(జనంసాక్షి): తెలంగాణలో వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వానికే ప్రజలు పట్టంకడుతారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ …
తెరాస సర్కారుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు హైదరాబాద్: రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. …
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి జూబ్లీహిల్స్లోని నివాసం, …
హైదరాబాద్,సెప్టెంబర్26(జనంసాక్షి): మన రాష్ట్ర వైద్యరంగ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. గతంలో ఎప్పుడూ …
– నడిరోడ్డుపై వ్యక్తిని గొడ్డలితో నరికిన దుండుగులు – పాతకక్షల నేపథ్యంలోనే హత్య – నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు – నడిరోడ్డుపై హత్య ఘటనతో ఉలిక్కిపడ్డ …
మండలి ఛైర్మన్తో పోలీస్ అధికారుల భేటీ హైదరాబాద్,సెప్టెంబర్26(జనంసాక్షి): శాసన మండలి సమావేశాలు గురువారం నుంచి జరుగనున్నాయి. కేవలం ఒక్కరోజు జరుగుతాయా లేక రెండుమూడు రోజులా అన్నది బిఎసి …
హైదరాబాద్,సెప్టెంబర్26(జనంసాక్షి): జంటనగరాల్లో బుధవారం ఉదయం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దాదాపు అరగంటకు పైగా జోరువాన కురియడంతో పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. కోఠి, అబిడ్స్, …
హైదరాబాద్: నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అత్తాపూర్ పిల్లర్ నెం.145 దగ్గర ఓ యువకుడిని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. యువకుడిని దుండుగులు …