Main

ఓటరు నమోదుకు భారీ స్పందన

హైదరాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): ఓటరు నమోదు దరఖాస్తులు చివరి రోజైన మంగళవారం భారీ సంఖ్యలో నమోదయ్యాయి. మొత్తంగా నూతన ఓటు కోసం లక్షల్లో దరఖాస్తులు నమోదైనట్లు అధికారులు చెపుతున్నారు. ఎన్నికల …

కేటీఆర్‌ రాజకీయ సన్యాసానికి.. సిద్ధంగా ఉండు

– తెలంగాణలో దొరలపాలన కొనసాగుతోంది – ప్రజాస్వామ్య విలువలకు కేసీఆర్‌ పాతరేశాడు – సీఎంవో నుంచి ఎవరికీ అపాయింట్‌ మెంట్‌ ఉండదు – నాలుగేళ్ల పాలనపై ప్రజల్లో …

శృతి,సాగర్‌ల ఎన్‌కౌంటర్లపై సమాధానం ఇవ్వాలి: రాములమ్మ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణలో మావోయిస్టులకు చోటు లేదనడం సరికాదని కాంగ్రెస్‌ నేత విజయశాంతి అన్నారు. అణచివేత ఉన్న చోట తిరుగుబాటు వస్తుందని ఆమె హెచ్చరించారు. వరంగల్‌ బిడ్డలు శృతి, …

స్మార్ట్‌ బైక్‌పై గవర్నర్‌ ప్రయాణం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ప్రయాణికులను చివరి గమ్యస్థానం వరకు చేర్చడమే లక్ష్యంగా మెట్రోరైల్‌ ప్రాజెక్టులో భాగంగా స్మార్ట్‌ బైక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే అవిూర్‌పేట – ఎల్బీనగర్‌ …

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై విూ అభిప్రాయమేంటి: షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌పై టిఆర్‌ఎస్‌, ఎంఐఎం వైఖరి చెప్పాలని కాంగ్రెస్‌ నేత,ఎమ్మెల్సీ  షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. దీనిపై తమ అభిప్రాయాలు చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ …

జగ్గారెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌

50వేల పూచీకత్తు..ప్రతి ఆదివారం హాజరు హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  మానవ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి కి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ …

మెట్రోతో కాలుష్యం తగ్గుతుంది

ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్న గవర్నర్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైందన్న కెటిఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ మెట్రోను అందరూ తమదిగా భావించి ఉపయోగించుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌ సూచించారు. మెట్రో అందుబాటులోకి …

నిమజ్జనంతో ఊపిరి పీల్చుకున్న పోలీస్‌ యంత్రాంగం

హుస్సేన్‌సాగర్‌లో ప్రశాంతంగా ముగిసిన క్రతువు సోమవారం ఉదయం వరకు 7388 వినాయక విగ్రహాలు నిమజ్జనం వ్యర్థాల తొలగింపు.. ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో పారిశుద్య పనులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జంటనగరాల్లో గణెళిశ్‌ …

గణెళిశ్‌ నిమజ్జనాల్లో అపశృతి

ఓ పోలీస్‌..మరో యువకుడు మృతి హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): గణెళిశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చిన్న అపశృతి దొర్లింది. వేర్వేరు కారణాలతో ఇద్దరు మృతి చెందారు. అందులో ఒకరు విధోల్లో …

బాచుపల్లి పారిశ్రామకవాడలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  బాచుపల్లి పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు కెమికల్‌ ఫ్యాక్టరీలలో మంటలు ఎగిసిపడుతున్నాయి.  బాచుపల్లి పారిశ్రామికవాడలో ఇవాళ మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఆదిత్యా …