మహబూబ్ నగర్

బహుజన ఉపాధ్యాయ వాణిని చట్టసభల్లో వినిపిస్తా

మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో నవంబర్17 జనంసాక్షి:   …

బహుజన ఉపాధ్యాయ వాణిని చట్టసభల్లో వినిపిస్తా

– మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో నవంబర్17 జనంసాక్షి: …

బోధనభ్యసన సామాగ్రితో తరగతి గదిలో విద్యార్థులకు ఆకర్షణీయ పద్ధతుల్లో ఉపాధ్యాయులు బోధన చేపట్టాలి

 రాష్ట్ర విద్యాశాఖ అదనపు డైరెక్టర్ వెంకటనరసమ్మ నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో నవంబర్17 జనంసాక్షి: ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠ్యాంశానికి తగిన బోదనభ్యసన సామాగ్రి పరిసరాల్లో …

సమన్వయంతో పని చేస్తూ సౌకర్యాలు కల్పించాలి

దివ్యాంగులు వృద్ధుల సమస్యల పరిష్కారానికి 18005728980 టోల్ ఫ్రీ నెంబర్ వినియోగించుకోండి •జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్.  నాగర్ కర్నూల్ జిల్లాబ్యూరో నవంబర్17 జనంసాక్షి:     …

పేద ప్రజలు ప్రభుత్వం సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి కే.పాండు యాదవ్

బోయిన్ పల్లి ఆరోవ వార్డ్ పరిధిలో తాడబండ్, తావాయిపుర, సీతారాంపురం లో ఆసరా పెన్షన్ కార్డు ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేసిన బోర్డు మాజీ సభ్యుడు కే.పాండు …

వసతి గృహ విద్యార్థుల పట్ల శ్రద్ధ చేపట్టాలి

వసతి గృహాలలో విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. గురువారం నాడు ఆయన ఆత్మకూర్.ఎం …

కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ K. సతీష్ కుమార్

అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్న అని ప్రగల్బాలు పలికిన సోకాల్డ్ ఆణిముత్యం మంజూరైన పనులు ఎందుకు పూర్తి చేయలేదు…*_ _*గత నాలుగేళ్లుగా మంజూరై మొదలెట్టని పూర్తి కానీ …

ముదిరాజ్ మత్స్య కార సంఘం పోస్టర్ ను విడుదల చేసిన మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లాఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఆధ్వర్యంలో మత్స్యకార సంఘం పోస్టర్ విడుదల చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వైస్ చైర్మన్ …

ప్రతి ఒక్కరూ గ్రంథాలయాల్లో చదివే అలవాటు చేసుకోవాలి

– జిల్లా పౌర సంబంధాల అధికారి ఎంఏ. రషీద్ వనపర్తి ప్రత్యేక ప్రతినిధి,నవంబర్17 (జనం సాక్షి) ప్రతి ఒక్కరు గ్రంథాలయాల్లో పుస్తకాలు,పత్రికలు చదివే అలవాటు చేసుకోవాలని వనపర్తి …

మీ వెంటే ఉంటా అచ్చంపేట అసెంబ్లీ బిజెపి నాయకుడు శ్రీకాంత్ భీమా

జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 17 నవంబర్ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల కేంద్రంలో వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారిని అచ్చంపేట నియోజకవర్గ …