మహబూబ్ నగర్

మీ వెంటే ఉంటా అచ్చంపేట అసెంబ్లీ బిజెపి నాయకుడు శ్రీకాంత్ భీమా

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల కేంద్రంలో వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారిని అచ్చంపేట నియోజకవర్గ బిజెపి నాయకుడు శ్రీకాంత్ భీమా పరామర్శించారు ఈ …

మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

గురువారం కొల్లాపూర్ మున్సిపాలిటీ ఆవరణంలో ఈనెల 18 19 తేదీల్లో జరుగు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు అనుమకొండలో జరుగుతున్నాయి. ఆ మహాసభలను …

ఎన్.టి.ఎస్.ఎఫ్ అధ్వర్యంలో మండల స్థాయి ఉపన్యాస పోటీలు..

నడిగడ్డ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో “పార్టీ ఫిరాయింపులు సీకర్ తీరుతెన్నులు అనే అంశం పై ధరూర్ జెడ్పి హైస్కూలులో మండల స్థాయి  ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది. …

పార్టీ ఫిరాయింపులు, స్పీకర్ పాత్ర పై విద్యార్థులకు ఉపన్యాస పోటీ

అలంపూర్ పట్టణం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  హరిజనవాడ నందు బుధవారం నడిగడ్డ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో పార్టీ ఫిరాయింపుల చట్టం,స్పీకర్ పాత్ర అనే  అంశం …

పార్టీ ఫిరాయింపులు, స్పీకర్ పాత్ర పై విద్యార్థులకు ఉపన్యాస పోటీ

అలంపూర్ జనంసాక్షి (నవంబర్ 16) అలంపూర్ పట్టణం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హరిజనవాడ నందు బుధవారం నడిగడ్డ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో పార్టీ ఫిరాయింపుల …

మంచినీటి పైప్ లైన్లను మరమ్మత్తు చేయిస్తున్న వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్

. వనపర్తి టౌన్ : నవంబర్ 16 (జనంసాక్షి) వనపర్తి పట్టణంలో 30వ వార్డు సాయి నగర్, ఐజయ్య కాలనీలో రామన్ పాడు మరియు,మిషన్ భగీరథ పైపులైన్లు …

ఫోటోగ్రాఫర్లు టెక్నాలజీకి అనుగుణంగా మార్పు చెందాలి: వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ రెడ్డి

మండల కేంద్రంలో ఉమ్మడి అనుముల మండల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 20వ తేది వరకు హైదరాబాదులో జరిగే ఫోటో ట్రేడ్ ఎక్స్ …

ఏడుకొండలు ఆత్మహత్య కు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: మేరావత్ ముని నాయక్

ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఇటీవల నల్లగొండలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల పరిధిలోని నాయకుని తండా గ్రామానికి చెందిన తుంగతుర్తి …

మంచినీటి పైప్ లైన్లను మరమ్మత్తు చేయిస్తున్న వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్.

వనపర్తి పట్టణంలో 30వ వార్డు సాయి నగర్, ఐజయ్య కాలనీలో రామన్ పాడు,మరియు మిషన్ భగీరథ పైపులైన్లు లింకులు కల్పకపోవడంతో ప్రజలకు నీటి కొరత ఏర్పడింది.ఈ విషయాన్ని …

కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు

ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి  మాధవరావుపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కావడంతో ఆస్థల సమస్యను పరిష్కరించి,  తెలంగాణ క్రీడా ప్రాంగణానికి కబ్జాకు గురైన భూమిని పరిశీలించినట్లు …