మహబూబ్ నగర్

తిరుమల కాలనీలో డ్రైనేజ్ పై స్లాబ్ వేయించిన కౌన్సిలర్ కంచ రవి

వనపర్తి పట్టణంలో తిరుమల కాలనీలో   మహమ్మద్ మరియు కాజా  ఇంటిదగ్గర డ్రైనేజీ ఉన్నా  స్లాబ్ లేకపోవడంతో అక్కడి ప్రజలకు నడవడానికి చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఈ వార్డు …

దేశంలోనే గొప్ప పథకంగా దళిత బంధు.

దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు. ఆ వర్గాలు ఉన్నతంగా ఎదగడమే సీఎం కెసిఆర్ లక్ష్యం సీఎం కెసిఆర్ కి దళిత వర్గాలు రుణపడి ఉంటారు. …

దేశంలోనే గొప్ప పథకంగా దళిత బంధు.

దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు. ఆ వర్గాలు ఉన్నతంగా ఎదగడమే సీఎం కెసిఆర్  లక్ష్యం సీఎం కెసిఆర్ కి దళిత వర్గాలు రుణపడి ఉంటారు. …

గుండూర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిత తనిఖీ చేసిన డిఇఓ గోవిందరాజులు

కల్వకుర్తి మండల పరిధిలోని గుండూర్ గ్రామ లో  జిల్లా పరిషత్ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలను డిఇఒ గోవిందరాజులు గురువారం తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. …

ఫోటో ఎక్స్పో విజయవంతం చేయండి

మల్దకల్ నవంబర్ 10 (జనం సాక్షి)ఈనెల 18 19 తేదీల్లో హైదరాబాదులో జరిగే ఫోటో ఎక్స్పో కార్యక్రమాన్ని ఫోటోగ్రాఫర్లందరూ విజయవంతం చేయాలని  జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడు …

జిల్లా అభివృద్ధికి జిల్లా స్థాయి అధికారులు సహకారించాలి….

-అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహాన్…  గద్వాల ప్రతినిధి నవంబర్ 10 (జనంసాక్షి):-  జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధికి జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ …

పేద ప్రజల ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లా కేంద్రంలో పేద ప్రజల ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ఊహించి ఆర్థికంగా ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి …

100 శాతం సబ్సిడీ తో ఉచిత చేప పిల్లల పంపిణీ

వనపర్తి జిల్లా మత్స్యకారులకు భరోసానిస్తున్న ప్రభుత్వం, 100 శాతం సబ్సిడీతో ఉచిత చేప పిల్లల పంపిణీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, మత్స్యకారులకు భరోసానిస్తూ, …

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో

పేదలకు ఉచిత న్యాయం – జిల్లా జడ్జి డి రాజేష్ బాబు నాగర్ కర్నూలు జిల్లాబ్యూరో నవంబరు10జనంసాక్షి : ప్రజలు, విద్యార్థులకు న్యాయమైన హక్కులు చట్ట ప్రకారం …

పేదలకు ఉచిత న్యాయం-జిల్లా జడ్జి డి.రాజేష్ బాబు

నాగర్ కర్నూల్ రూరల్ నవంబర్ 10(జనంసాక్షి):ప్రజలు,విద్యార్థులకు న్యాయమైన హక్కులు చట్ట ప్రకారం లభించాలంటే ముందుగా వాటిపై అవగాహన పెరగాలని నాగర్ కర్నూల్ జిల్లా జడ్జి డి.రాజేష్ బాబు …