మహబూబ్ నగర్

55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు బ్రోచర్న ను ఆవిష్కరించిన :- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

గద్వాల ప్రతినిధి నవంబర్ 09(జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చే జిల్లా కేంద్రం గ్రంధాలయ 55 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు బ్రోచర్లు …

జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలను విజయవంతం చేయండి

– నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం అధ్యక్షులు పాల్వాయి లక్ష్మీనారాయణ గద్వాల ప్రతినిధి నవంబర్ 09 (జనంసాక్షి):-జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రం లోని జిల్లా …

బాధిత కుటుంబానికి అండగా టిఆర్ఎస్ ..

– టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరారెడ్డి. ఊర్కొండ, నవంబర్ 8 (జనంసాక్షి): మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని టిఆర్ఎస్ మండల …

అలంపూర్ అభివృద్ధి పై వివక్షత చూపుతున్న ఎమ్మెల్యే అబ్రహం ఎండీ ఇంతీయాజ్ అలీ 4వ వార్డ్ కౌన్సిలర్

 *అలంపూర్ జనంసాక్షి (నవంబర్ 8) అలంపూరు అభివృద్ధికి నిధులు వచ్చిన వాటి ఇతర మండలాల కుమళ్ళిస్తూ అలంపూర్ మండలం పై వివక్షత చూపు తున్నారు అని అలంపూర్ …

పడాల జలెంధర్ ఆధ్వర్యంలో 50 మంది యూత్ సభ్యులు టిఆర్ఎస్ లో చేరిక

ధర్మపురి నవంబర్ 8 ( జనం సాక్షి న్యూస్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రం నుండి టౌన్ ప్రెసిడెంట్ పడాల జలెంధర్ ఆధ్వర్యంలో 50 మంది …

*కుమ్మరుల కుల వృత్తికి చేయూత*

 *బీసీ కార్పోరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి రుణాలు*  *80 శాతం సబ్సిడీపై అధునాతన పనిముట్లు* *జిల్లాలో 9 మంది లబ్ధిదారుల ప్రయోజనం* కుమ్మరుల కుల వృత్తికి చేయూతనందించడానికి …

తొమ్మిదవ వార్డు లక్ష్మీ నరసింహ కాలనీ లో ప్రజా సమస్యలను పట్టించుకోని మున్సిపాలిటీ సిబ్బంది, వనపర్తి

 టౌన్/ మున్సిపాలిటీ విభాగం/: నవంబర్ 7 (జనం సాక్షి) అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి, ఏ. లక్ష్మి మాట్లాడుతూ 9వార్డు …

నవంబర్ 15న జరిగే సెమినార్ ను జయప్రదం చేయండి

వీపనగండ్ల నవంబర్ 07 (జనంసాక్షి)నవంబర్ 15న హైదరాబాదులో జరిగే సెమినార్ పోస్టర్ ఆవిష్కరించిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు. వీపనగండ్ల మండలంలో సోమవారం నాడు గ్రామీణ ఉపాధి …

ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన :- జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్

గద్వాల ప్రతినిధి నవంబర్ 07 (జనంసాక్షి):- ప్రజావాణి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ దినం సందర్భంగా జిల్లా లో  వివిధ ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి 5 …

మహిళల న్యూడ్ పోటోస్ సర్కూలేట్ చేసే వారి పై చర్యలు తప్పవు—– జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్

గద్వాల ప్రతినిధి నవంబర్ 07 (జనంసాక్షి):- గద్వాల లో జరిగిన ఆడవారి ఫొటోస్ సర్కులేషన్ విషయములో జిల్లా ప్రజలు అందరూ విజ్ఞతతో బాధ్యత గా వ్యవహరించవలసిన అవసరం …