మెదక్

డ్యుకేషన్ హబ్ గా గజ్వేల్

గజ్వేల్ : గజ్వేల్ నగర పంచాయతీలో ముఖ్యమంత్రి పర్యటించారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలను, ఆస్పత్రిని పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్, ఆడిటోరియం, రైతు బజార్ నిర్మాణం కోసం స్థల …

గజ్వేల్‌లో కేసీఆర్‌కు కందిరీగల స్వాగతం

మెదక్, మార్చి 12: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా ఆయనకు  స్వాగతం …

మెదక్‌ జిల్లాలో లాకప్‌ డెత్‌

 మెదక్‌ : ఓ  హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు చిత్రహింసలకు గురిచేయడంతో ఆయన చనిపోయాడు. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించి చేతులు దులుపుకున్నారు. …

పోలీస్ స్టేషన్ లో నిందితుడి ఆత్మహత్య

మెదక్ : మెదక్ జిల్లా జోగిపేట పోలీసు సర్కిల్ పరిథిలోని పుల్కల్ పోలీసు స్టేషన్‌లో  రిమాండ్‌లో ఉన్న నిందితుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. వివరాలు.. మెదక్ …

స్మశానవాటికలో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య

మెదక్‌, (మార్చి 11): మెదక్‌ జిల్లా సంగారెడ్డిలోని స్మశానవాటికలో ఒక ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం జరిగిన ఈ సంఘటన సంగారెడ్డిలో కలకలం సృష్టించింది. స్థానికుడు …

సిద్ధిపేటలో ప్రమాదవశాత్తు కారు డోర్‌ లాక్‌: ఊపిరాడక చిన్నారి మృతి

మెదక్‌: కారులో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు డోర్‌ లాక్‌ అయిన ఘటనలో ఊపిరాడక ఓ చిన్నారి మృతి చెందాడు. సిద్ధిపేటలోని భరత్‌నగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలుడు …

జహీరాబాద్‌లో పోస్టల్‌ సిబ్బంది సమ్మె: నిలిచిపోయిన తపాలా సేవలు

మెదక్‌ :  మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో పోస్టల్‌ సేవలు నిలిచిపోయాయి. ఆలిండియా గ్రామీణ డాక్‌ సేవక్‌ యూనియన్‌ పిలుపు మేరకు నియోజకవర్గంలో బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్లు(బీపీఎం), పోస్టల్‌ …

అభియోగాలు నిరూపిస్తే పదవి నుంచీ తప్పుకుంటా

సంగారెడ్డి,మార్చి9  :  తనపై మోపిన అభియోగాలు నిరూపిస్తే పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలగుతానని, అభియోగాలు నిరూపించకపోతే అవిశ్వాస తీర్మానాలని వెనక్కి తీసుకుంటారా అని తెరాసకు చెందిన డీసీసీబీ …

పకడ్బందీగా పది పరీక్షల నిర్వహణ

సంగారెడ్డి,మార్చి9 : ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి రాజేశ్వరరావు సూచించారు. సోమవారం స్థానిక గాంధీ సెంటినరీ …

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం

మెదక్‌/మహబూబ్‌నగర్‌,మార్చి9 : తెలంగాణలో మరోమారు రోడ్లు నెత్తురోడాయి.  మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో కనీసం  ఆరుగురు దుర్మరణం చెందారు. హైరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారిపై …