అంతర్జాతీయం

హైదరాబాద్ లో గూగుల్ సంస్థ ప్రాంగంణం…

అమెరికా: గూగుల్ సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు గూగుల్ ఉపాధ్యక్షుడు రాడ్‌క్లిఫ్, రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్‌లు …

బ్రిటన్ కేబినెట్‌లో భారత సంతతి మహిళ ప్రీతి పటేల్ చోటు!

  బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ నూతన కేబినెట్‌లో భారతీయ సంతతి మహిళ చోటు సంపాదించారు. ఇటీవలి ఎన్నికలలో రెండోసారి గెలిచిన ప్రీతి పటేల్‌ను ఉపాధి కల్పన …

మెక్సికో సిటీలో ఢికొన్న మెట్రో రైళ్లు

మెక్సికో సిటీ మెక్సికో సిటీలో ప్రయాణికులతో నడుస్తున్న రెండు మెట్రో రైలు ఢకొని 12 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని, ఘటన …

సునామీ హెచ్చరికల ఉపసంహరణ..

న్యూగునియా : దక్షిణ పసిఫిక్ ద్వీపమైన పపువా న్యూగునియా ద్వీపంలో జారీ చేసిన సునామీ హెచ్చరికలను ఉపసహరించుకున్నారు. ఉదయం 7.4 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. …

పపువాలో భారీ భూకంపం..

న్యూగినియా : పపువాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.5గా నమోదైంది. భూకంపం కేంద్రానికి 300 కి.మీ.దూరంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

ఆన్‌లైన్ గేమింగ్‌లో 14 రోజులు…

బీజింగ్ : చైనాకు చెందిన మిస్టర్ జియా ఒకటి, రెండు రోజులు కాదు, ఏకంగా 14 రోజుల పాటు తిండీ తిప్పలు లేకుండా ఓ పక్క ఆన్‌లైన్ గేమ్ …

విదేశీ సహాయక బృందాలు ఖాట్మండ్‌ను వదిలి వెళ్లాలి-నేపాల్‌ ప్రభుత్వం

ఖాట్మాండ్: నేపాల్‌ సహాయక చర్యల్లో పాల్గొంటున్న విదేశీ బృందాలు రాజధాని ఖాట్మండ్‌ నుంచి తిరిగి వెళ్లిపోవాలని ప్రభుత్వం కోరింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా వేలాది మంది రాజధానిలోని …

అమెరికాలో ఇద్దరు మిలిటెంట్ల కాల్చివేత..

డల్లాస్: అమెరికాలో భద్రతా సిబ్బంది ఇద్దరు మిలిటెంట్లను కాల్చివేశారు. డల్లాస్లో జరుగుతున్న కార్టూన్ కాంటెస్ట్ ఎగ్జిబిషన్ వద్ద ఇద్దరు మిలిటెంట్లు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన …

కివీస్ లో భూకంపం.. 

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది. శాస్త్రవేత్తలు వనాక నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్‌లోను భూప్రకంపనలు కనిపించాయి. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై 6 …

నేపాల్ లో మళ్లీ భూ ప్రకంపనలు..

కాట్మండు : నేపాల్ లో మళ్లీ భూ ప్రకంనలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి.