అంతర్జాతీయం
పపువాలో భారీ భూకంపం..
న్యూగినియా : పపువాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.5గా నమోదైంది. భూకంపం కేంద్రానికి 300 కి.మీ.దూరంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
నేపాల్ లో మళ్లీ భూ ప్రకంపనలు..
కాట్మండు : నేపాల్ లో మళ్లీ భూ ప్రకంనలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి.
తాజావార్తలు
- చంద్రబాబు 100 రోజుల పాలన భేష్: – సోనూసూద్
- ఆర్మీ అధికారి ‘కస్టడీ టార్చర్’,
- గాజాలో మానవతావాద పరిస్థితిపై PM తీవ్ర ఆందోళన వ్యక్తం
- రవిచంద్రన్ అశ్విన్: చెన్నై ఛాంపియన్
- హైదరాబాద్లో తెల్లవారుజామున భారీ వర్షం
- కె.టి.ఆర్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్
- అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్కార్డులు
- హైడ్రాకు ఫుల్పవర్స్
- సింగరేణి కార్మికులకు తీపికబురు
- ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డికి ఊరట
- మరిన్ని వార్తలు