అంతర్జాతీయం

300 మందిని హతమార్చిన ఐఎస్ఐఎస్..

ఇరాక్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 300 మందిని దారుణంగా హత్య చేశారు.

హెవీ వెయిట్ బాక్సింగ్ లో మేవెదర్ విన్నర్..

లాస్‌వేగాస్‌: కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) మధ్య జరిగిన ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ లో మేవెదర్ విజయం సాధించాడు.

ప్రారంభమైన మహా బలుల యుద్ధం..

లాస్‌వేగాస్‌: మహా బలుల యుద్ధం మొదలైంది. కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) ముఖాముఖి తలపడుతున్నారు.

కొద్దిసేపట్లో మహా ఫైట్..

లాస్‌వేగాస్‌: బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన పోరు జరగనుంది. కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) ముఖాముఖి తలపడనున్నారు.

నేడు మహా బలుల యుద్ధం..

అమెరికా : బాక్సింగ్ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రసవత్తర సమారం కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఓటమే ఎరుగని అమెరికా మహాబలుడు ఫ్లాయిడ్ మేవెదర్ …

నేపాలో భూకంపం..

కాట్మండు: నేపాల్‌ లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5గా నమోదైనట్టు సమాచారం.

మలాల దాడి కేసులో దోషులకు శిక్ష..

పాక్ : నోబెల్ విజేత మలాలపై జరిగిన దాడిలో పది మంది దోషులకు 25 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. 2012లో మలాలపై తాలిబన్ ఉగ్రవాదులు …

5,057కు చేరిన నేపాల్ మృతుల సంఖ్య..

నేపాల్ : భూకంపం ధాటికి నేపాల్ లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రం నాటికి మృతుల సంఖ్య 5,057 కు చేరుకుంది.

న్యూయార్క్‌లో క్రిమినల్‌ కోర్టు న్యాయమూర్తిగా భారతసంతతి మహిళ

హైదరాబాద్‌: న్యూయార్క్‌లోని క్రిమినల్‌ కోర్టు న్యాయమూర్తిగా తొలిసారిగా భారతసంతతికి చెందిన రాజరాజేశ్వరి అనే మహిళ నియమితులయ్యారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్‌ బిల్‌డే బ్లాసియో ఆమె …

పాకిస్థాన్‌లో 5.5 తీవ్రతతో భూకంపం

హైదరాబాద్‌: పాకిస్థాన్‌ వాయువ్య ప్రాంతంలోని ఖైబర్‌ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. మలకండ్‌, స్వాత్‌, దిర్‌ జిల్లాల్లో భూకంపం …