అంతర్జాతీయం

లాహోర్ గడాఫీ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి..

లాహోర్: గడాఫీ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. పాకిస్తాన్, జింబాబ్వే మ్యాచ్ జరుగనున్న స్టేడియం వద్ద గత రాత్రి 9 గంటలకు పేలుడు సంభవించింది.

మా సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి పెడుతోంది: మాజీ ప్రధాని మన్మోహన్

ఢిల్లీ:మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి మోడీ ప్రభుత్వం ప్రవేశ పెడుతోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలోనే …

సిరియాలో ఐఎస్ ఘాతుకం

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిరియాలోని హోమ్స్ రాష్ట్రంలో తొమ్మిది రోజులుగా యథేచ్ఛగా మారణకాండ కొనసాగిస్తున్నారు. పురాతన పట్టణమైన పాల్మైరాలో ఉగ్రవాదులు పలువురు పౌరులు సహా 217 మందిని …

నేటి నుండి ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్..

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్ నేడు ప్రారంభంకానుంది. టైటిల్ ఫెవరేట్‌లో రఫెల్ నాదల్, జకోవిచ్, సెరెనా, షరపోవాలు ఉన్నారు.

కాంబోడియాలో రోడ్డు ప్రమాదం: 16మంది దుర్మరణం

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో వస్త్ర పరిశ్రమలో పనిచేసే 16మంది కార్మికులు మృతిచెందిన ఘటన కాంబోడియా రాజధాని నాంఫెన్‌లో చోటుచేసుకుంది. కాంబోడియాలోని ప్రే నొకోర్‌ వైపు ప్రయాణిస్తున్న బస్సు …

మానవ సంబంధాలతోనే ఆర్ధిక బంధాలు బలోపేతం

  మంగోలియా: భారత ప్రధాని నరేంద్రమోడి మంగలోలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ.. దేశ అధ్యక్షుడు సఖీ అగిన్‌తో కాసేపటి క్రితమే భారత్‌ ప్రధాని నరేంద్ర మోడి …

నేపాల్లో మళ్లీ భూప్రకంపనలు..

కఠ్మాండు: వరుస భూకంపాలతో కకావికలమవుతోన్న నేపాల్ లో శుక్రవారం మరోసారి భూమి కంపించింది. రాజధాని కఠ్మాండుకు 52 కిలోమీటర్ల దూరంలోని ధదింగ్ జిల్లా కేంద్రంగా సంభవించిన ఈ …

రెండో రోజుకు చేరున్న ప్రధాని మోడీ చైనా పర్యటన…

చైనా: ప్రధాని నరేంద్ర మోడీ చైనాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. నేడు చైనా ప్రధాని లీ కెషాంగ్‌తో మోడీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సరిహద్దు సమస్య, …

వెయ్యికోట్లకు పైగా పలికిన పెయింటింగ్

 న్యూయార్క్ : విశ్వవిఖ్యాత చిత్రకారుడు పికాసో గీసిన ‘ఉమెన్ ఆఫ్ అల్జీర్స్’ అనే పెయింటింగ్ రికార్డు స్థాయిలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా  పలికింది. న్యూయార్క్లోని క్రిస్టీ వేలంశాలలో …

‘పరువు’ పేరుతో.. ప్రేమికుల హత్య

 ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో పరువు హత్యకు ఓ జంట బలైంది. పరువు పేరుతో ప్రేమికులను కాల్చిచంపారు. లాహోర్ సబర్బన్ లోని చొహాంగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని …