బిజినెస్

రైతుల కోసం మౌనదీక్ష

– గాంధీ పుట్టినరోజున సత్యాగ్రహం – కోదండరాం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): రాష్ట్రంలోని రైతు సమస్యలపై పోరుబాట పట్టాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. ఈ విషయంలో కేసీఆర్‌ సర్కారుపై …

అవినీతి నిర్మూలనలో కేజ్రీవాల్‌ విఫలం

– పెదవి విరిచిన అన్నా హజరే ముంబై,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రజల్లో చిరస్థాయి పేరు సాధించిన అన్నా హజారే కూడా కేజ్రీవాల్‌ తీరుపై అసంతృప్తిగా …

చైనా అధ్యక్షుడు జీజిన్‌ పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి):ఆశయాలు, ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా ఇరు దేశాలు చాలా సున్నితంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో న్నారు. చైనాలో జరుగుతున్న జీ …

మదర్‌ థెరిస్సాకు అపూర్వగౌరవం

– సెయింట్‌ హోదా వాటికనసిటీ,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): ఇక వివాదాలకు తావు లేదు… వ్యతిరేకించేవాళ్లు వ్యతిరేకిస్తునే ఉంటారు… విమర్శించే విూడియా విమర్శలు గుప్పిస్తునే ఉంటుంది.. అయితే ఎవరు అవునన్నా, …

నయీం డైరీలో బడా నేతల పేర్లు బయటపెట్టండి

– 1000 రూపాయాలు తీసుకున్నారని 60 జర్నలిస్టుల పేర్లు బయటపెట్టారుకదా టీయూడబ్ల్యూజే(ఐజేయూ) సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌ డిమాండ్‌ హన్మకొండ, సెప్టెంబర్‌ 4 (జనం సాక్షి):గ్యాంగ్‌స్టర్‌ నయూం …

ఎజెండా లేకుండా చర్చలా?

– మాకు ఆసక్తి లేదు – వేర్పాటువాద నాయకులు శ్రీనగర్‌,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పాలన్న ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు వేర్పాటువాదుల …

కలియుగ కర్ణుడు

– యావత్‌ఆస్తి దానం వాషింగ్టన్‌,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి):యూనివర్శిటీ చదువు పూర్తవగానే కొందరు వ్యాపారాలు చేస్తే.. మరికొందరు ఉద్యోగం చేస్తూ జీవితంలో స్థిరపడతారు. పేరు.. డబ్బులు సంపాదిస్తారు. కొందరు తాము …

అఖిలపక్షంతో రాజ్‌నాథ్‌ భేటి

– నేడు కాశ్మీర్‌ పర్యటన – హురియత్‌ నేతలను కూడా పిలవాలని పలువురి డిమాండ్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి):కాశ్మీర్‌లో శాంతిస్థాపనకు అన్ని పార్టీలు ముందుకు వచ్చాయి. కేదం/-రం తసీఉకుంటున్న …

సెప్టెంబర్‌ 17 ముమ్మాటికీ విలీన దినమే

– అరిచి గీ పేడితే అదిరేదిలేదు – వెంకయ్యకు జ్ఞానోదయం కావాలి – ఎంపీ కవిత కరీంనగర్‌,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): సెప్టెంబర్‌ 17 వతేదీ విషయంలో ఎంతో అనుభవం …

అశాస్త్రీయంగా జిల్లాల విభజన వద్దు

– డీకే అరుణ డిమాండ్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): జిల్లాల విభజనలో అశాస్త్రీయంగా, అడ్డగోలుగా ఉందని ఆరోపిస్తూ మాజీ మంత్రులు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్యలు ఆరోపించారు. దీనిపై …