బిజినెస్

వెంకయ్యా… ఆపరేషన్‌ పోలోపై ఎందుకు మాట్లాడవు?

– భారత సైన్యం హింస కనబడలేదా? – ఆంధ్రోళ్ల కుట్రలు ఇంకానా! – కవిత ఫైర్‌ నిజామాబాద్‌,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):నిజాం హయాం నాటి ఆపరేషన్‌ పోలోను రాజకీయ స్వార్థం …

ప్రపంచ మెగా నగరాల్లో మన హైదరాబాద్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):హైదరాబాద్‌ అంటే ఇప్పటిదాకా 400 ఏళ్ల చారిత్రక నగరం. భిన్నమతాల, విభిన్న సంస్కృతుల కలబోత. గంగా జమునా తెహజీబ్‌ కు నిలువెత్తు నిదర్శనం. ఇక ముందు …

తప్పుడు ప్రకటనల వల్లే కాశ్మీర్‌లో అల్లర్లు

– అఖిల పక్షం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):తప్పుడు ప్రకటనల వల్లే కాశ్మీర్‌లో అల్లర్లు చేలరేగుతున్నాయని అఖలపక్ష నేతలు ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లో అల్లర్లను నియంత్రించడంలో జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం విఫలమైందని అఖిలపక్ష …

ఆంధ్రాకు పెద్దపొట్లం

అరుణ్‌ జైట్లీ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖా మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు.  ప్యాకేజీ ప్రకటనపై ఇంకా ఓ నిర్ణయానికి …

ఐఫోన్ 7 ధర రూ. 63 వేలు

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఐఫోన్-7 అతి త్వరలోనే భారత్ కు రానుంది. నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ గా పేరొందిన ఐఫోన్-7 ఈరోజు …

99 ప్రాజెక్టుల భారీ ఒప్పందం

– ఢిల్లీలో హరీశ్‌ బిజీబిజీ – కేంద్రమంత్రులతో వరుస భేటీలు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి):దేశవ్యాప్తంగా 99 ప్రాజెక్టులు మూడు దశల్లో పూర్తీ చేయనున్నారు. తొలిదశ 2016-2017లో 23 ప్రాజెక్టులు, …

కాశ్మీర్‌పై మరింత కఠినం

– ఉక్కుపాదంతో అణిచివేయాలని కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి):కాశ్మీర్‌ విషయంలో పాలకులు ముందునుంచి చేస్తూ వచ్చిన తప్పులనే ఇప్పుడు బిజెపి కూడా చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. దేశంలోని …

రైతుల కోసం మౌనదీక్ష

– గాంధీ పుట్టినరోజున సత్యాగ్రహం – కోదండరాం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): రాష్ట్రంలోని రైతు సమస్యలపై పోరుబాట పట్టాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. ఈ విషయంలో కేసీఆర్‌ సర్కారుపై …

అవినీతి నిర్మూలనలో కేజ్రీవాల్‌ విఫలం

– పెదవి విరిచిన అన్నా హజరే ముంబై,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రజల్లో చిరస్థాయి పేరు సాధించిన అన్నా హజారే కూడా కేజ్రీవాల్‌ తీరుపై అసంతృప్తిగా …

చైనా అధ్యక్షుడు జీజిన్‌ పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి):ఆశయాలు, ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా ఇరు దేశాలు చాలా సున్నితంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో న్నారు. చైనాలో జరుగుతున్న జీ …