బిజినెస్

తెలంగాణకు సాయం చేయండి

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి): తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామమని ఐటీశాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తే సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఐటీ, …

పైరవీలు లేని ఉత్తమఉపాధ్యాయులు మీరు

– సర్కారీ స్కూళ్లను బలోపేతం చేయడంలో అధ్యాపకులదే కీలకపాత్ర – డిప్యూటీ సీఎం కడియం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి):వచ్చే ఉపాధ్యాయ దినోత్సవం నాటికి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో ఎలాంటి …

తెలంగాణలో క్రీడలకు పెద్దపీట

– ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి): తెలంగాణలో ఇకపై క్రీడలకు ప్రాముఖ్యత నిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు.బుధవారం హైదాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో 65వ జాతీయ పోలీస్‌ అథ్లెటిక్స్‌ …

వెంకయ్యా… ఆపరేషన్‌ పోలోపై ఎందుకు మాట్లాడవు?

– భారత సైన్యం హింస కనబడలేదా? – ఆంధ్రోళ్ల కుట్రలు ఇంకానా! – కవిత ఫైర్‌ నిజామాబాద్‌,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):నిజాం హయాం నాటి ఆపరేషన్‌ పోలోను రాజకీయ స్వార్థం …

ప్రపంచ మెగా నగరాల్లో మన హైదరాబాద్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):హైదరాబాద్‌ అంటే ఇప్పటిదాకా 400 ఏళ్ల చారిత్రక నగరం. భిన్నమతాల, విభిన్న సంస్కృతుల కలబోత. గంగా జమునా తెహజీబ్‌ కు నిలువెత్తు నిదర్శనం. ఇక ముందు …

తప్పుడు ప్రకటనల వల్లే కాశ్మీర్‌లో అల్లర్లు

– అఖిల పక్షం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):తప్పుడు ప్రకటనల వల్లే కాశ్మీర్‌లో అల్లర్లు చేలరేగుతున్నాయని అఖలపక్ష నేతలు ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లో అల్లర్లను నియంత్రించడంలో జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం విఫలమైందని అఖిలపక్ష …

ఆంధ్రాకు పెద్దపొట్లం

అరుణ్‌ జైట్లీ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖా మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు.  ప్యాకేజీ ప్రకటనపై ఇంకా ఓ నిర్ణయానికి …

ఐఫోన్ 7 ధర రూ. 63 వేలు

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఐఫోన్-7 అతి త్వరలోనే భారత్ కు రానుంది. నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ గా పేరొందిన ఐఫోన్-7 ఈరోజు …

99 ప్రాజెక్టుల భారీ ఒప్పందం

– ఢిల్లీలో హరీశ్‌ బిజీబిజీ – కేంద్రమంత్రులతో వరుస భేటీలు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి):దేశవ్యాప్తంగా 99 ప్రాజెక్టులు మూడు దశల్లో పూర్తీ చేయనున్నారు. తొలిదశ 2016-2017లో 23 ప్రాజెక్టులు, …

కాశ్మీర్‌పై మరింత కఠినం

– ఉక్కుపాదంతో అణిచివేయాలని కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి):కాశ్మీర్‌ విషయంలో పాలకులు ముందునుంచి చేస్తూ వచ్చిన తప్పులనే ఇప్పుడు బిజెపి కూడా చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. దేశంలోని …