జాతీయం

జర్మనీ భారత మహిళల హాకీ జట్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): హాకీ వరల్డ్‌కప్‌ పోటీల్లో పాల్గొనేందుకు భారత మహిళల హాకీ జట్టు ఇవాళ జర్మనీ బయల్దేరి వెళ్లింది. ఈ నెల 27 నుంచి ఆగస్టు 4 వరకు …

మోడీపై కాంగ్రెస్‌ తీవ్రంగా ఎదురు దాడి

ఢిల్లీ: లౌకికవాదంపై మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. లౌకికవాదం అంటే ఏమిటో భాజపా చెప్పాలి అని వారు విరుచుకుపడ్డారు. లౌకికవాదం అనేది అన్ని మతాలవారికీ …

నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులకు జరిమానా

ముంబై,(జనంసాక్షి): కెవైసి నిబంధనలు ఉల్లంఘించిన 22 బ్యాంకులకు ఆర్‌బిఐ జరిమానా విధించింది. 50 లక్షల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించారు. 2013 …

చైనాలో భారీ వర్షాల బీభత్సం వల్ల వంద మందికిపైగా మృతి

బీజింగ్‌: చైనాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా వేర్వేరు ఘటనల్లో వంద మందికిపైగా మృతి చెందారు. వందలాది మంది …

కేరళలో అదుపుతప్పిన బస్సు ఢీ:ఐదుగురి మృతి

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. చడాయమంగళం-ఆయూరు మార్గంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థక …

కాగ్‌ నియామకంపై దాఖలైన పిల్‌ కొట్టివేత

న్యూడిల్లీ: కంప్ట్రోలర్‌ అండ్‌ అడిటర్‌ జనరల్‌గా శశికాంత్‌ శర్మ నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ప్రధానిని కలవనున్న చిదంబరం, దువ్వూరి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తాజా ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా చీఫ్‌ దువ్వూరి సుబ్బారావు కలవనున్నారు. నష్టాల్లో …

రాహుల్‌గాంధీకి చివరి టెలిగ్రామ్‌

న్యూఢిల్లీ : 163 ఏళ్లుగా భారతీయుల జీవితంలో భాగంగా మారిన టెలిగ్రామ్‌ సేవలు నిన్నటితో ముగిశాయి. చివరి రోజు కావడంతో అదివారం రాత్రి వరకూ తమ ఆప్తులకు …

పంచాయతీ ఎన్నికల్లో హింస …. ఇద్దరి మృతి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో హింస చోటుచేసుకుంది. బుర్‌ద్వాన్‌ జిల్లా మధుడంగా గ్రామ పంచాయతీ పోలింగ్‌ కేంద్రం వద్ద దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ …

దక్షిణాది గ్రిడ్‌కు కూడంకుళం విద్యుత్‌

చెన్నై,(జనంసాక్షి): కూడంకుళం అణు విద్యుత్‌ కేంద్రంలో తొలి రియాక్టర్‌ విజయవంతం అయింది. నెలరోజుల్లో దక్షిణాది గ్రిడ్‌కు కూడంకుళం విద్యుత్‌ను అనుసందానం చేస్తామని అధికారులు తెలిపారు.