జాతీయం

మల్లన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి

శ్రీశైలం,(జనంసాక్షి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమెకు దేవస్థానం ఈవో చంద్రశేఖర్‌ అజాద్‌ అలయ …

దిగ్విజయసింగ్‌తో ముగిసిన భేటీ

ఢిల్లీ, (జనంసాక్షి): కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయసింగ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల భేటీ ముగిసింది. వీరు దాదాపు 40 నిమిషాల పాటు …

బాలీవుడ్‌ నటుడు ప్రాణ్‌ అంతిమ యాత్ర

ముంబయి,(జనంసాక్షి): అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ప్రాణ్‌ (93) అంతిమయాత్ర ముంబయి లీలావతి ఆసుపత్రి నుంచి ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి ఆయన ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. …

దిగ్విజయ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కోర్‌కమిటీ సమావేశం చర్చల సారాంశం భవిష్యత్‌లో ఏర్పాటు చేయబోయే …

తెలంగాణపై నిర్ణయమే తరువాయి: దిగ్విజయ్‌

న్యూఢిల్లీ: తెలంగాణపై ఇక సంప్రదింపులు ఉండవని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. తెలంగాణపై ఇక నిర్ణయమే తరువాయి అని అయన వెల్లడించారు. …

ఉత్తరాఖండ్‌లో పర్యటించన్ను ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) తరపున ఓ బృందం ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 15 నుంచి 18 వరకు ఎన్‌హెచ్‌ఆర్సీ సభుల బృందం …

టెన్‌ జన్‌పథ్‌లో పీసీసీ చీఫ్‌ బొత్స కు పరాభవం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): టెన్‌ జన్‌పథ్‌లో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణకు పరాభవం ఎదురైంది. శనివారం సోనియా గాంధీ నివాసంలో భద్రతపై ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల సీఎంతో పాల్గొనేందుకు …

భారీ వర్షాలతో అతలాకుతలమవుతన్న ముంబయి

ముంబై,(జనంసాక్షి): గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్‌లు, రోడ్లపై వర్షపు నీరు నిలచిపోయింది. …

జార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం

రాంఛీ,(జనంసాక్షి): ఆరు నెలల సుధీర్ఘ విరామం తర్వాత జార్ఖండ్‌ రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువు తీరింది. జార్ఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా ఇవాళ హేమంత్‌ సోరెన్‌తో గవర్నర్‌ సయ్యద్‌ …

ఆహారభద్రత బిల్లుపై నేడు సమీక్షించనున్న సోనియా గాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆహార భద్రతా బిల్లుపై సోనియా గాంధీ సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం పది గంటకు జరగబోయే భేటీలో ఆమె కాంగ్రెస్‌ …