జాతీయం

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

పెరిగిన పెట్రోల్‌ ధర

న్యూ ఢిల్లీ: పెట్రోలో థర మళ్లీ జేబుకు చిల్లు పెట్టడానికి ముందుకొచ్చింది. గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్‌ దర మళ్లీ పెరిగింది. ఒక లీటర్‌ …

తెలంగాణకు సంపూర్ణ మద్దతు ఉంటుందన్న మాయావతి

ఢిల్లీ: ప్రత్యేక తెలంగాణకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన …

వినాయకుడ్ని దర్శించుకున్న మాజీ ముఖ్యమంత్రి యాడ్యురప్ప

న్యాల్‌కల్‌: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యురప్ప మెదక్‌ జిల్లా న్యాల్‌కల్‌ మండలంలోని రేజింతల్‌ సిద్ధింతల్‌ సిద్ధివినాయకుడ్ని దర్శించుకున్నారు. అయనకు అధికారులు, అర్చకులు అలయ సాంప్రదాయలతో స్వాగతం పలికారు. …

విద్యార్థులతో మాట్లాడుతున్న నరేంద్ర మోడీ

పుణె: ఫర్గ్యుసస్‌ కళాశాల విద్యార్థులతో నరేంద్రమోడీ ఆదివారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ…. దేశానికి ఏదైనా మేలు చేయాలన్న తపన యువతలో ఉందన్నారు. విశ్వవిద్యాలయాలు …

టెలిగ్రాం సేవలకు నేడే ఆఖరిరోజు

న్యూఢిల్లీ: టెలిగ్రాం సేవలు ఆదివారం నుంచి అగిపోనున్నాయి. 160 ఏళ్లుగా భారతీయుల జీవితాల్లో భాగంగా మారిన ఈ సేవలు శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. ”టెలిగ్రాం సేవలకు ఆదివారమే చివరి …

రాష్ట్రపతి ప్రణబ్‌తో సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

దిగ్విజయ్‌సింగ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. సమావేశానికి నిన్న జరిగిన కోర్‌ కమిటీ పరిమాణాలను, రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. దిగ్విజయ్‌సింగ్‌తో …

పార్లమెంట్‌ సమావేశానికి ముందే చర్చ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ సమావేశాల కంటే ముందే రెండు, మూడు ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి జనార్థన్‌ ద్వివేది తెలిపారు. ఈ సమావేశాల్లో తెలంగాణ …

తెలంగాణ అంశంపై చర్చ

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల కంటే ముందే రెండు, మూడు ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి జనార్ధన్‌ ద్వివేది తెలిపారు. ఈ సమావేశాల్లో …