స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
ముంబయి: స్టాక్మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్ 20 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.
ముంబయి: స్టాక్మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్ 20 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.