జాతీయం

మిశ్రమంగా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. యూరోప్‌ మార్కెట్లలో జరమనీ సూచీ ఒక శాతానికి పైగా పెరిగింది. …

ఏపీ భవన్‌ వద్ద బందోబస్తుతో పోలీస్‌

ఢిల్లీ: ఢిల్లీలోని ఏపీ భవన్‌ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ జరిగే కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశంలో తెలంగాణ అంశంపై కీలక నిర్ణయం తీసుకునే …

దిగ్విజయ్‌సింగ్‌తో తెలంగాణ ప్రజాప్రతినిధుల భేటీ

ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌తో తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రి జానారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశమైన వారిలో …

సీఎంతో సీమాంధ్ర ఎంపీలు, నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ సెగ దేశ రాజధాని హస్తినను వేడెక్కిస్తుంది. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఈ రోజు సాయంత్రం భేటీ కానున్న నేపథ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు …

సహాయ చర్యలపై సీఎం సమీక్ష

ఢిల్లీ: రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌లో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను అదేశించారు. లోతట్టు …

పొన్నం ప్రభాకర్‌ ఇంట్లో కాంగ్రెస్‌ నేతలకు అల్పాహార విందు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. ఇవాళ పొన్నం తన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు అల్పహార …

3.7 శాతం నికర లాభం ఆర్జించిన ఇన్ఫోసిన్‌

బెంగళూరు: ఇన్ఫోసిన్‌ తొలి త్రైమాసికంలో 3.7శాతం నికర లాభంతో రూ. 2,374 కోట్లు అర్జించింది. ఇన్ఫోసిస్‌ అదాయం తొలి త్రైమాసికంలో 17.2శాతం వృద్ది చెంది రూ. 11,267కోట్లకు …

నీటితో నిండిన గోదావరి నది

రాజమండ్రి: ఎగువ ప్రాంతాల్లో కురస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో దవళేశ్వరం వద్ద కాటన్‌ బ్యారేజి నుంచి …

ఆస్పత్రి నుంచి హృతిక్‌ రోషన్‌ డిశ్చార్జ్‌

ముంబై,(జనంసాక్షి): బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ను గురువారం ఉదయం హిందూజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. తాను బ్రహ్మాండంగా ఉన్నానని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన …

7గంటలకు దిగ్విజయ్‌తో భేటీ కానున్న డిప్యూటీ సీఎం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌తో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఆయన దిగ్విజయ్‌ని కలిసి తెలంగాణ అంశంపై …