జాతీయం

సోనియాకు ఎంపీ కనిమొళి కృతజ్ఞతలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభకు ఎన్నికకావడానికి తనకు మద్దతు ఇచ్చినందుకు డీఎంకే పార్టీ రాజ్యసభ సభ్యరాలు కనిమొళి సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు తనకు సహకరించినందుకు కృతజ్ఞతలు …

రాష్ట్రంలో ఎనిమిది విమానాశ్రయాలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రంలో ఎనిమిది విమానాశ్రయాలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు. అనంతపురం, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో విమానాశ్రయాలు నిర్మించనున్నారు. వచ్చే …

పోలీసుల బేస్‌ క్యాంప్‌పై దాడి చేసిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌,(జనంసాక్షి): సుకూమా జిల్లా చమేలిలో పోలీసుల బేస్‌ క్యాంపుపై మావోయిస్టుల దాడి చేశారు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి

తాత్కాలికంగా నిలిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర

శ్రీనగర్‌: వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో శుక్రవారం ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. యాత్రికులను బల్తాల్‌, పహల్‌గామ్‌లోని బేస్‌ క్యాంపుల్లో అధికారులు నిలిచివేశారు. అమర్‌నాథ్‌ యాత్రకు ఈసారి …

ఏఐసీసీ భేటీలో తెలంగాణ అంశం ప్రస్తావనకు రాలేదు: వీహెచ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ కార్యవర్గ భేటీలో తెలంగాణ అంశం ప్రస్తావన రాలేదు అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు తెలిపారు. స్థానిక అంశాలను గుర్తించి ప్రజల్లోకి వెళ్లాలని …

ఏఐసీసీలో మహిళలకు ప్రాతినిధ్యం పెరగాలి: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ కార్యవర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం ఇంకా పెరగాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పారు. ఏఐసీసీ కార్యవర్గ సమావేంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కార్యవర్గ …

నేడు ఏఐసీసీ సభ్యులతో భేటీ కానున్న రాహుల్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత కొత్తగా ఎంపికైన కార్యవర్గ సభ్యులతో ఈ రజు కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమావేశం కానున్నారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, …

ప్రభుత్వ పథకాల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక

విశాఖపట్నం: రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌ కులాల ప్రజానీకం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల పనితీరును క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్ల్టు శాసనసభ …

సీబీఐపై సిఫార్సులకు కేంద్రమంత్రి మండలి ఆమోదం

ఢిల్లీ,(జనంసాక్షి): సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిపై మంత్రుల బృందం చేసి సిఫార్సులకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీబీఐ దర్యాప్తు తీరును …

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన మరో హెలికాప్టర్‌

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో వరద సహాయక చర్యలు నిర్వహిస్తున్న మరో హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. పవన్‌హన్స్‌ హెలికాప్టర్‌ కిందికి దిగుతూ భూమిని ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి హెలికాప్టర్‌ సిబ్బంది …