జాతీయం

షిండేతో కలిసి డెహ్రాడూన్‌ బయలుదేరిన చిరంజీవి, బొత్స

న్యూఢిల్లీ : హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో కలిసి కేంద్ర మంత్రి చిరంజీవి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ డెహ్రాడూన్‌కు బయలుదేరారు. అక్కడ సహాయక చర్యలను వీరు పర్యవేక్షించనున్నారు.

మళ్లీ 19 వేల స్థాయికి ఎగువన సెన్సెక్స్‌

ముంబయి: కేంద్రం ప్రకటించిన గ్యాస్‌ ధరల విధానంతో స్టాక్‌మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. మళ్లీ 19 వేల స్థాయికి ఎగువన సెన్సెక్స్‌ నమోదైంది. సెన్సెక్స్‌ 332 పాయింట్లకుపైగా, …

డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా బలపడిన రూపాయి

ముంబయి: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడింది. డాలర్‌తో రూపాయి మారకపు విలువ రూ. 59.88కి చేరింది. మరోవైపు కేంద్రం ప్రకటించిన గ్యాస్‌ ధరలు …

డెహ్రాడూన్‌ వెళ్లనున్న సుశీల్‌కుమార్‌ షిండే

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): కేదార్‌నాథ్‌ను ఇంకా వరద ముప్పు వీడలేదు. ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీగా వర్షాలు పడుతున్నాయి. దాంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. అయితే …

స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 270 పాయింట్లకు పైగా లాభపడింది. 85 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది.

జులై 2, 3 తేదీల్లో విడుదలయ్యేనున్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌

ఢిల్లీ : జులై మొదటివారంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం కన్పిస్తోంది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వానికి అధిష్ఠానం ఆదేశించినట్లు …

ఉద్ధప్‌ ఠాక్రేతో మోడీ భేటీ

ముంబయి : ముంబయి పర్యటనలో ఉన్న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అనంతరం శివసేన అధ్యక్షుడు ఉద్ధప్‌ ఠాక్రేతో సమావేశమయ్యారు. మోడీ …

ఢిల్లీ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి

ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మూడు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయల్దేరారు.

పెరుగుతోన్న గోదావరి నీటి మట్టం

రాజమండ్రి: గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 8.9 అడుగులకు పైగా నీరు చేరింది. సుమారు 3లక్షల క్యూసెక్కుల వరద నీటిని …

ముంబయి చేరుకున్న మనీషా కోయిరాలా

ముంబయి : ప్రముఖ బాలీవుడ్‌ నటి మనీషా కోయిరాల బుధవారం సాయంత్రం ముంబయి చేరుకున్నారు. గత ఏడు నెలలుగా ఆమె అమెరికాలో ఉండి క్యాన్సర్‌కి చికిత్స పొందిన …