షిండేతో కలిసి డెహ్రాడూన్ బయలుదేరిన చిరంజీవి, బొత్స
న్యూఢిల్లీ : హోంమంత్రి సుశీల్కుమార్ షిండేతో కలిసి కేంద్ర మంత్రి చిరంజీవి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ డెహ్రాడూన్కు బయలుదేరారు. అక్కడ సహాయక చర్యలను వీరు పర్యవేక్షించనున్నారు.
న్యూఢిల్లీ : హోంమంత్రి సుశీల్కుమార్ షిండేతో కలిసి కేంద్ర మంత్రి చిరంజీవి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ డెహ్రాడూన్కు బయలుదేరారు. అక్కడ సహాయక చర్యలను వీరు పర్యవేక్షించనున్నారు.
ముంబయి,(జనంసాక్షి): స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 270 పాయింట్లకు పైగా లాభపడింది. 85 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది.
ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి మూడు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరారు.