డెహ్రాడూన్ చేరుకున్న కేంద్ర హోంమంత్రి
ఉత్తరాఖండ్,(జనంసాక్షి): వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే డెహ్రాడూన్ చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం సహాయక చర్యలపై అధికారులతో సమీక్షిస్తారు.
ఉత్తరాఖండ్,(జనంసాక్షి): వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే డెహ్రాడూన్ చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం సహాయక చర్యలపై అధికారులతో సమీక్షిస్తారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్లోని వరద ప్రాంతాల్లో ఈ నెల 22న కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే పర్యటించనున్నారు. వరదలపై ఆ రాష్ట్ర సీఎం విజయ్ బహుగుణతో షిండే సమీక్షించనున్నారు.
ముంబయి: థానెలో మూడంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. భవనం కూలిన ప్రమాదంలో మరో 14 మందికి గాయాలు