జాతీయం

డెహ్రాడూన్‌ చేరుకున్న కేంద్ర హోంమంత్రి

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే డెహ్రాడూన్‌ చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం సహాయక చర్యలపై అధికారులతో సమీక్షిస్తారు.

మెరుగుపడుతున్న రూపాయి

ముంబై,(జనంసాక్షి): ఆర్‌బిఐ నిర్ణయంతో బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయాలు జరుపుతుండటంతో డాలర్‌తో పోలిస్తే రూపీ మారకం విలువ కాస్త పెరిగింది. ప్రస్తుతం 16 పైసలు పెరిగి 59.36 …

రేపు ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్న షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని వరద ప్రాంతాల్లో ఈ నెల 22న కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే పర్యటించనున్నారు. వరదలపై ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ బహుగుణతో షిండే సమీక్షించనున్నారు.

రూపాయి పతనంపై ఆందోళన వద్దు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రూపాయి విలువ పతనంపై ఆందోళన అవసరం లేదు అని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. రూపాయి విలువ పతనంపై ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. దీనికి సంబంధించి …

14,500 మందిని రక్షించాం:మనీష్‌ తివారి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఛార్‌నాథ్‌ యాత్రలో చిక్కుకుపోయిన వారిలో ఇప్పటి వరకు 14,500 మందిని రక్షించామని కేంద్ర మంతి మనీష్‌తివారి తెలిపారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి ఇప్పటికే రూ. 145 కోట్లు …

సురక్షితంగా వస్తున్న ప్రకాశం, కడప జిల్లాల వాసులు

ఢిల్లీ : ప్రకాశం జిల్లాకు చెందిన 81 మంది చార్‌ధామ్‌ యాత్రికులు సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నారు. వారు అక్కడి నుంచి స్వస్థలానికి తిరుగుప్రయాణమయ్యారు. కడప జిల్లాకు చెందిన …

యాత్రికులను తరలించేందుకు రైళ్లలో అదనపు బోగీల ఏర్పాటు

ఢిల్లీ : చార్‌ధామ్‌ యాత్రికులను ఏపీభవన్‌ నుంచి రాష్ట్రానికి తరలించేందుకు రైల్వే శాఖ అదనపు బోగీలు ఏర్పాటుచేసింది. దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌కు 4 బోగీలు, ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు 2 …

ఛార్‌థామ్‌లో 190 కి చేరిన మృతుల సంఖ్య

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): అధికారిక సమాచారం ప్రకారం ఛాఱ్‌థామ్‌ యాత్రలో 190 కి మృతుల సంఖ్య చేరింది. నేడు హరిద్వార్‌ సమీపంలో 40 మృతుదేహాలను భద్రతాసిబ్బంది వెలికితీసింది. 40 హెలికాప్టర్ల …

థానె ప్రమాదంలో ఏడుగురి మృతి

ముంబయి,(జనంసాక్షి): థానెలో మూడంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక …

ఏడుకు చేరిన థానె మృతులు

ముంబయి: థానెలో మూడంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. భవనం కూలిన ప్రమాదంలో మరో 14 మందికి గాయాలు