జాతీయం

విశాఖలో ప్రాంతీయ నిఘా కమాండ్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన

సీఎం విశాఖ: విశాఖలోని ప్రాంతీయ నిఘా కమాండ్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. సీఎం నేడు విశాఖ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి …

ఉత్తరాఖండ్‌ బాధితులకు కాంగ్రెస్‌ సాయం

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో వరద బాధితులకందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ తరపున పంపనున్న సహాయ సామాగ్రితో కూడిన వ్యాన్‌కు ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రారంభించనున్నారు. ఈ …

ఉత్తరాఖండ్‌ సహాయచర్యలపై ఎస్‌డీఎం కార్యాలయంలో

ఉన్నతస్థాయి సమీక్ష ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో వరద ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయచర్యలపై ఢిల్లీలోని ఎస్‌డీఎంఏ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30గంటలకు ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. ఈ …

టీఎన్‌సీఏ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ ఎన్నిక

చెన్నై,(జనంసాక్షి): క్రికెట్‌ అసోసియేషన్‌(టీఎన్‌సీఏ) అధ్యక్షుడిగా ఎన్‌ శ్రీనివాసన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా 12వ పర్యాయం ఆయన ఈ పదవికి ఎన్నిక కావడం విశేషం. 83 వ టీఎన్‌సీఏ …

చాంఫియన్స్‌ మ్యాచ్‌కు అడ్డు తగిలిన వరుణుడు

బర్మింగ్‌హామ్‌,(జనంసాక్షి): భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఆదివారమిక్కడ జరుగుతున్న చాంఫియన్స్‌ ట్రోఫీ ఫైపల్‌ మ్యాఛ్‌కు ఆరంభంలోనే వరుణుడు అడ్డు తగిలాడు. టాస్‌ వేసిన తర్వాత మైదానంలో చిరు …

హేమమాలిని రెండో కుమారై నిశ్చితార్థం

ముంబయి: ప్రముఖనటి హేమమాలిని, ధర్మేంద్రల రెండో కుమార్తె అహనా డియోల్‌కి ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త, వైభవ్‌ వోరాతో నిశ్చితార్థం జరిగింది. గత ఏడాదే వీరి పెద్ద కుమార్తె …

టాస్‌ గెటిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

బర్మింగ్‌ హామ్‌,(జనంసాక్షి): చాంపియన్స్‌ ట్రోఫీ పైనల్‌ మ్యాచ్‌లో భారత్‌, ఇంగ్డండ్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ కుక్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరాభ్యాసం

విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరభ్యాసం, అక్షరదీవెన వైభవంగా జరిగింది. అలయ ఈవో ప్రభాకర్‌ శ్రీనివాస్‌ కార్యక్రమాన్ని ప్రారంభించగా, వైదిక కమిటీ సభ్యులు అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి …

విశాఖ చేరుకున్న సీఎం

విశాఖ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖ చేరుకున్నారు. కాసేపట్లో ఏయూ ఇంజనీరింగ్‌ మైదానంలో ఒలింపిక్‌డే రస్‌ను ప్రారంభిస్తారు. విశాఖ పర్యటన అనంతరం తూర్పుగోదావరి జిల్లాకు వెళ్తారు.

గల్లంతైన వారి సమాచారం లేదు: గోయల్‌

ఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ ఇంకా 1000 మంది తెలుగు యాత్రికులున్నారని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌ చెప్పారు. ఇప్పటివరకు 1500 మందిని రక్షించి స్వస్థలాలకు పంపించినట్లు …