జాతీయం
టాస్ గెటిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
బర్మింగ్ హామ్,(జనంసాక్షి): చాంపియన్స్ ట్రోఫీ పైనల్ మ్యాచ్లో భారత్, ఇంగ్డండ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
విశాఖ చేరుకున్న సీఎం
విశాఖ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి విశాఖ చేరుకున్నారు. కాసేపట్లో ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో ఒలింపిక్డే రస్ను ప్రారంభిస్తారు. విశాఖ పర్యటన అనంతరం తూర్పుగోదావరి జిల్లాకు వెళ్తారు.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు