జాతీయం

ఉత్తరాఖండ్‌ బాధితులకు డీఎస్‌ పరామర్శ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో వరదల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులను ఇక్కడి ఏపీ భవన్‌లో పీసీసీ మాజీ చీఫ్‌ డి. శ్రీనివాస్‌ పరామర్శించారు. వరద బాధితులను ప్రభుత్వం …

60 రూపాయలకు చేరిన డాలర్‌ ధర

ముంబై,(జనంసాక్షి): రూపాయి పతనం ఆగడం లేదు. 11 నెలల తర్వాత మళ్లీ 59.61 పైసలకు రూపాయి పతనం అయ్యి జీవిత కాలపు కనిష్ట స్థాయికి చేరింది. 2012 …

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌తో అద్వానీ భేటీ నేడు

ఢిల్లీ : భాజపా అగ్ర నేత ఎల్‌కే అద్వానీ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో సంమ్‌భవన్‌లో నేడు భేటీ కానున్నారు. అనారోగ్యం కారణంగా అద్వానీ నిన్నటి సమావేశాలను …

కనిష్ఠ స్థాయికి చేరిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ ఈ రోజు అత్యంత కనిష్ట స్థాయికి దిగజారింది. డాలర్‌తో పోలిస్తే రూ.60కి పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే 130 పైసలు పతనమైంది. డాలర్‌తో పోలిస్తే …

కైలాన్‌ మానస సరోవర్‌ యాత్ర రద్దు

న్యూఢిల్లీ : కైలాన్‌ మానస సరోవర్‌ యాత్రలో 2నుంచి 10 బ్యాచ్‌ల యాత్రను ప్రభుత్వం రద్దు చేసింది. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా యాత్రా మార్గాలు …

మాకు రెండు రైనోలివ్వండి

చెన్నై : అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్‌కి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక లేఖ రాశారు. తమ వాండలూర్‌ జంతు సంరక్షణ కేంద్రానికి రెండు ఖడ్గమృగాలను ఇవ్వవలసిందిగా కోరారు. …

ఏరియల్‌ సర్వేకు బయల్దేరిన ప్రధాని, సోనియా

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో వర్షాలు, వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు, సహాయక చర్యలను పరిశీలించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరారు.

బీహార్‌ శాసనసభ నుంచి బీజేపీ వాకౌట్‌

బీహార్‌,(జనంసాక్షి): బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నమ్మకద్రోహాన్ని నిందిస్తూ బీజేపీ శాసనసభ నుంచి వాకౌట్‌ చేసింది. మిత్రపక్షాలుగా ఉన్న ఈ పార్టీలు బీజేపీలో నరేంద్రమోడి వ్యవహారంతో పొత్తు విచ్చిన్నమైన …

వరద పరిస్థితిపై చర్చిస్తున్నాం: చిదంబరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని నివాసంలో సమావేశమైన కాంగ్రెస్‌ కోర్‌కమిటీలో ఉత్తరాఖండ్‌లో వరద పరిస్థితిపై చర్చిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో నిన్నటి కంటే పరిరిస్థితి మెరుగైందని తెలిపారు.

రక్తదానం చేసేవారి ఫోటో తప్పనిసరి

గౌహతి,(జనంసాక్షి): రక్తదానం చేసే వారి ఫోటో తప్పనిసరిగా తీసుకోవాలని అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు. అన్ని బ్లడ్‌ బ్యాంకులు ఈ విధానాన్ని …