జాతీయం
ఏరియల్ సర్వేకు బయల్దేరిన ప్రధాని, సోనియా
ఢిల్లీ : ఉత్తరాఖండ్లో వర్షాలు, వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు, సహాయక చర్యలను పరిశీలించేందుకు ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరారు.
వరద పరిస్థితిపై చర్చిస్తున్నాం: చిదంబరం
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని నివాసంలో సమావేశమైన కాంగ్రెస్ కోర్కమిటీలో ఉత్తరాఖండ్లో వరద పరిస్థితిపై చర్చిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం వెల్లడించారు. ఉత్తరాఖండ్లో నిన్నటి కంటే పరిరిస్థితి మెరుగైందని తెలిపారు.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు