జాతీయం
ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసు మృతి
శ్రీనగర్,(జనంసాక్షి): శ్రీనగర్ పట్టణంలో ఉగ్రవాదుల దారుణానికి తెగబడ్డారు. పోలీసులపై తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
సోనియాతో డీ శ్రీనివాస్ సమావేశం
ఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి, శ్రీనివాస్ సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు