జాతీయం

అంబులెన్స్‌లో భారీగా ఆయుధాల తరలింపు

మహారాష్ట్ర,(జనంసాక్షి): గడ్చిరోలి జిల్లా బామ్రాగఢ్‌లో భారీగా తరలిస్తున్న ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల తరలింపు వ్యవహారంలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మాజీ జడ్పీటీసీ …

రిషికేశ్‌లో మళ్లీ వర్షం, ఆందోళనలో బాధితులు

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): రిషికేశ్‌లో మళ్లీ వర్షం ప్రారంభమైంది. దీంతో వరదల్లో ఇరుకున్న బాధితులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. ఇప్పటికే గంగమ్మ విలయతాండవానికి గురై వేల మంది బాధితులు నిరాశ్రయులే …

ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసు మృతి

శ్రీనగర్‌,(జనంసాక్షి): శ్రీనగర్‌ పట్టణంలో ఉగ్రవాదుల దారుణానికి తెగబడ్డారు. పోలీసులపై తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తరాఖండ్‌కు మళ్లీ వర్షాల భయం

డెహ్రాడూన్‌ ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో మళ్లీ రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసి వరద బాధితులు ఆందోళన చెందుతున్నాయి. బాధితులను వీలైనంత …

జాతీయ విపత్తుగా ప్రకటిస్తే ఏం లాభం:షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించడం వల్ల ప్రయోజనం ఏమిటో చెప్పాలని కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. ఉత్తరాఖండ్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు షిండే తెలిపారు. …

యూపీలో ఘోరప్రమాదం: 13 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌,(జనంసాక్షి): బస్తీ జిల్లా సాంసరిపూర్‌ ప్రధాన రహదారిపై బస్సుట్రక్కును ఢీకొట్టి జరిగిన ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 25 మంది తీవ్రంగా …

హెలికాప్టర్లను పంపిన గుజరాత్‌, రాజస్థాన్‌

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న యాత్రీకులను కాపాడేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లు, 30 బస్సులను కేటాయించింది. సహాయక చర్యల కోసం గుజరాత్‌ ప్రభుత్వం కూడా …

సోనియాతో డీ శ్రీనివాస్‌ సమావేశం

ఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి, శ్రీనివాస్‌ సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో దారుణం

ఒడిశా,(జనంసాక్షి): రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ రిటైర్డ్‌ ఆర్మీ వైద్యుడు తన భార్యను చంపి 300 ముక్కలు చేశాడు. మృతురాలి సోదరుడు ఇచ్చిన …

ముంబైలో కూలిన నాలుగంతస్థుల భవనం

ముంబై, (జనంసాక్షి): ముంబైలో నాలుగంతస్థుల భవనం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను …