జాతీయం

ఎఫ్‌.సి.ఐ ధాన్యాల విక్రయానికి అనుమతి

న్యూఢిల్లీ : ధరల నియంత్రణకు బహిరంగ మార్కెట్‌లో 10.5 మిలియన్‌ టన్నుల ఎఫ్‌.సి.ఐ ధాన్యాల విక్రయానికి ఆర్థిక వ్యవహారాల మంత్రుల సంఘం (సీసీఈఏ) అనుతించింది. నైవేలీ లిగ్నైట్‌లో …

వరద బాధితులను పరామర్శించిన మంత్రి కోట్ల

ఢిల్లీ : ఏపీ భవన్‌లో ఉన్న  500మందికి పైగా ఉత్తరాఖండ్‌ వరద బాధితులను కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పరామర్శించారు. యాత్రీకులను రేపు సాయంత్రం లేదా ఎల్లుండి …

పతనమైన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రూపాయి విలువ పతనం ప్రభావం బంగారం, వెండి ధరలపై పడింది. ఇవాళ స్టాక్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు విఫరీతంగా తగ్గిపోయాయి. బంగారం ధర తులానికి …

మూడో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

కార్డిన్‌,(జనంసాక్షి):ఛాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా భారత్‌-శ్రీలంకల మధ్య జరుగుతున్న సెకండ్‌ సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లో శ్రీలంక మూడో వికెట్‌ కోల్పోయింది. 41 పరుగుల వద్ద శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ సంగక్కర …

ఉత్తరాఖండ్‌ వరదలపై సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరదలపై సుప్రీంకోర్టు స్పందించింది. వరదలలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను కోర్టుకు తెలపాలని నోటీసులు జారీ చేసింది. సహాయక …

బాధితుల సహాయార్థం అన్ని చర్యలు తీసుకోండి

సుప్రీంకోర్టు ఢిల్లీ : వరద బాధితుల సహాయార్థం అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రం, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు అదేశాలు జారీ చేసింది. బాధితులను తరలించేందుకు అవసరమైన హెలికాప్టర్లు …

తొలి వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

కార్డిఫ్‌,(జనంసాక్షి): ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న సెకండ్‌ సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లో శ్రీలంక తొలి వికెట్‌ కోల్పోయింది. ఆరు పరుగుల వద్ద …

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకన్న భారత్‌

కార్డిల్‌,(జనంసాక్షి): ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా ఇవాళ భారత్‌- శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న సెకండ్‌ సెమీ ఫైనల్స్‌లో భారత జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. …

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌తో అద్వానీ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో బీజేపీ అగ్రనేత అద్వానీ భేటీ అయ్యారు. ఇవాళ ఆయన సంఘ్‌భవన్‌లో భగవత్‌తో సమావేశమయ్యారు. నిజానికి నిన్ననే భగవత్‌తో అద్వానీ భేటీ …

స్టాక్‌మార్కెట్లలో కొనసాగుతున్న పతనం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. ఫెడ్‌ రిజర్వ్‌ త్వరలో 85 బిలియన్‌ డాలర్ల బాండ్‌ కొనుగోలు ప్రక్రియను ఈ సంవత్సరం తరువాత ఆపేస్తుందనే వార్తలు …