జాతీయం

అద్వానీతో నరేంద్రమోడీ భేటీ

న్యూఢిల్లీ : భాజపా ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి తొలిసారిగా ఢిల్లీ వచ్చారు. ఆ పార్టీ అగ్రనేత ఎల్‌, …

ఆర్థిక మంత్రితో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం.

భవనం పైకప్పు కూలి పలువురికి గాయాలు

ముంబయి : ముంబయిలోని భయాంధర్‌లో భవనం పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న యమునా నది

ఢిల్లీ : యమునానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. హర్యానాలోని హతినీ కుంద్‌ నుంచి 4లక్షల క్యూసెక్కుల నీరు యమునానదికి వచ్చి చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను …

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : స్టాక్‌ మార్కెట్‌ ఈరోజు నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 60 పాయింట్లకుపైగా, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఐన్‌ ప్లాంట్‌ నుంచి అమోనియా వాయువు లీకు

కాకినాడ : ఏటిమొగలో మూతపడ్డ ఐస్‌ప్లాంట్‌ నుంచి అమోనియా వాయువు లీకైంది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

పెరిగిన గోదావరి ఉద్ధృతి

రాజమండ్రి :ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి నీటి ఉద్ధృతి పెరిగింది. బ్యారేజి నుంచి 2,65,000 క్యూసెక్యుల నీటి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ముందుకు వెళ్తోంది మాకెన్‌

న్యూఢిల్లీ : రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ముందుకు వెళ్తోందని మాజీ కేంద్ర మంత్రి అజయ్‌మాకెన్‌ అన్నారు. అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని ఆయన ఢిల్లీలో …

చైనా ప్రతిష్ఠంభన విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: కేటీ

పర్నాయక్‌ ఢిల్లీ : చైనాతో ప్రతిష్ఠంభన విషయంలో రాజీ పడే ప్రస్తకే లేదని ఆర్మీ జనరల్‌ అధికారి కేటీ పర్నాయక్‌ చెప్పారు. ఏఎఫ్‌ఎస్‌పీఏ పాక్షిక ఉపసంహరణతో సైన్యం …

నితీష్‌ సర్కారుకు సీపీఐ మద్దతు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బీజేపీతో 17 ఏళ్లుగా కొనసాగుతున్న దోస్తీని జేడీ(యూ) తెగతెంపులు చేసుకోవడాన్ని సీపీఐ స్వాగతించింది. బుధవారం బీహార్‌ శాసనసభలో జరటనున్న బలపరీక్షలో తమ పార్టీ ఎమ్మెల్యేలు నితీష్‌కుమార్‌ …