జాతీయం
మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించిన కర్ణాటక
బెంగళూరు : ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ముందుకురావాలని మావోయిస్టులకు కర్ణాట సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
ముంబై, స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 60 పాయింట్లకు పైగా నష్ట పోయింది. నిఫ్టీ కూడా 20 పాయింట్లకు పైగా నష్టపోయి ట్రేడవుతున్నాయి.
షిండేతో గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర మంత్రి సుశీల్కుమార్ షిండేతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. ఇవాళ ఇద్దరు సమావేశమై రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు