జాతీయం

ఉత్తరకాశీలో చిక్కుకున్నవారి కోసం 12 బృందాలు

ఢిల్లీ : ఉత్తర కాశీలో చిక్కుకున్న వారికోసం 12 సహాయ బృందాలను ఏర్పాటు చేసినట్లు జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి వెల్లడించారు. డెహ్రాడూన్‌ …

బీహార్‌లో బీజేపీ బంద్‌ ఉద్రిక్తం

పాట్నా,(జనంసాక్షి): జేడీయూ తీరును నిరసిస్తూ బీహార్‌లో బీజేపీ చేపట్టిన బంద్‌ ఉద్రిక్తలకు దారి తీసింది. బంద్‌ సందర్భంగా బీజేపీ-జేడీయూల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో …

మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించిన కర్ణాటక

బెంగళూరు : ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ముందుకురావాలని మావోయిస్టులకు కర్ణాట సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు.

అద్వానీతో భేటీ అయిన నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో భేటీ అయ్యారు. పార్టీ ఎన్నికల సారథిగా నియమితులైన తర్వాత మోడీ తొలిసారిగా …

ఆర్టీసీ డ్రైవర్ల నిజాయితీ

విజయవాడ బస్టాండ్‌ : తిరుపతి నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు రూ. 2.45లక్షల నగదు ఉన్న బ్యాగును పొగొట్టుకున్నాడు. బస్సులోని బ్యాగును గమనించిన …

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబై, స్టాక్‌ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌ 60 పాయింట్లకు పైగా నష్ట పోయింది. నిఫ్టీ కూడా 20 పాయింట్లకు పైగా నష్టపోయి ట్రేడవుతున్నాయి.

అద్వానీని కలిసిన నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బీజేపీ ప్రచార రథసారథిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి మోడీ హస్తినలో అడుగుపెట్టారు. గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ ఇవాళ బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీని కలిశారు. …

ఎన్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ఆస్తులపై ఐటీ దాడులు

చెన్నె: చెన్నైలోని ఎఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి చెందిన ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. విశ్వవిద్యాలయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో 47 చోట్ల ఐటీ …

షిండేతో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ భేటీ అయ్యారు. ఇవాళ ఇద్దరు సమావేశమై రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.

ఉత్తర కాశీలో చిక్కుకున్న విశాఖ వాసులు

విశాఖపట్నం : ఉత్తర కాశీలో చిక్కుకున్న తమ బంధువుల క్షేమ సమాచారం కోసం విశాఖవాసులు ఎదురుచూస్తున్నారు. నగరంలోని ప్రముఖ పర్యాటక క్షేత్రమైన కైలాసగిరి ప్రధాన అర్చకుడు కాశీబాబు …