జాతీయం

ఈనెలాఖరులో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తా : దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ : ఈనెలాఖరులో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన దిగ్విజయ్‌సింగ్‌ చెప్పారు.

దేశవ్యాప్తంగా 360 మంది ఐటీ కమిషనర్ల బదిలీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఇన్‌కంటాక్స్‌ కమిషనర్లకు షాక్‌లాంటి వార్త ఇది. దేశవ్యాప్తంగా ఒకే దెబ్బకు 360 మంది ఆదాయపు పన్ను శాఖ కమిషనర్లను బదిలీ చేసినట్లు డీఎన్‌ఐ వెబ్‌సైట్‌ ఒక …

వడ్డీరేట్లను తగ్గించని ఆర్‌బీఐ. మార్కెట్లకు నిరాశ

ముంబయి,(జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంకు మార్కెట్‌ వర్గాలను నిరాశపర్చింది. సోమవారం ఉదయం ప్రకటించిన మానిటరీ పాలసీలో వడ్డీరేట్లను తగ్గించలేదు. వడ్డీరేట్లతో పాటు నగదు నిల్వల నిష్పత్తిని కూడా అలాగే …

ద్రవ్యపరపతి విధానంపై ఆర్‌బీఐ సమీక్ష

న్యూఢిల్లీ : భారత రిజర్వు బ్యాంక్‌ ద్రవ్య పరపతి విధానంపై సమీక్షించింది. రూపాయి పతనం, ఆహార ద్రవ్యోల్బణం అంశాలపై అందోళన వ్యక్తం చేసింది. కీలక వడ్డీరేట్లు, నగదు …

రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన ప్రధాని

ఢిల్లీ : రాజ్యసభ సభ్యుడిగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.

రాజ్యసభ సభ్యుడిగా ప్రధాని మన్మోహన్‌ ప్రమాణం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ సభ్యుడిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మర్‌ హమీద్‌ అన్సారీ తన ఛాంబర్‌లో ప్రధానితో ప్రమాణ స్వీకారం చేయించారు. …

జూన్‌ 18న బీహార్‌ బంద్‌కు బీజేపీ పిలుపు

పాట్నా,(జనంసాక్షి): బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జూన్‌ 18న బీహార్‌ బంద్‌కు బీజేపీ పిలుపు నిచ్చింది. నితీష్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ …

కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన ఏఐసీసీ

న్యూఢిల్లీ, (జనంసాక్షి): ఏఐసీసీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా దిగ్విజయ్‌సింగ్‌ను నియమించింది. ఈ కార్యవర్గంలో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితేడిగా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు సంజీవ్‌రెడ్డి ఏఐసీసీ …

ఎన్టీయేతో మా పొత్తు ముగిసింది: శరద్‌యాదవ్‌

పాట్నా,(జనంసాక్షి): ఎన్టీయేతో తమ పొత్తు ముగిసిందని శరద్‌యాదవ్‌ పేర్కొన్నారు. బీహార్‌ భవిష్యత్‌ దృష్ట్యా బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. వాజ్‌పేయి, అద్వానీ లాంటి నేతల మార్గదర్శనం …

రాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన అద్వానీ

ఢిల్లీ,(జనంసాక్షి): భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌ కె అద్వానీ ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బీజేపీ- జేడీయూ తెగతెంపుల వ్యవహారంపై అద్వానీ …