జాతీయం

వరద ప్రాంతాల్లో నేడు ప్రధాని, సోనియా ఏరియల్‌ సర్వే

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌ , హిమాచల్‌ ప్రదేశ్‌ వరద ప్రాంతాల్లో నేడు ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏరియల్‌ సర్వే నిర్వహిస్తారని కేంద్ర హోం మంత్రి …

బొగ్గుకుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కేటాయింపు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి రతి స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌పై కేసు నమోదు చేసింది. ఢిల్లీ, …

నేడు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ,(జనంసాక్షి): ఈ రోజు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం కానుంది. ఆహార భద్రతాబిల్లు, ఉత్తరాది వరద పరిస్థితిపై చర్చించనుంది.

కాకినాడ కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌

కాకినాడ : ఉత్తరాఖండ్‌ బాధితుల కోసం కాకినాడ కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. 0884 1077,0884  2365506 హెల్ప్‌లైన్‌ నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

ఆటో, లారీ ఢీ: 8మంది విద్యార్థులు మృతి

తమిళనాడు : పుదుకోట్టయ్‌లో ఆటో, మినీలారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 8మంది విద్యార్థులు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స …

జౌళిశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కావూరి

ఢిల్లీ: కేంద్ర జౌళిశాఖ మంత్రిగా ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు ఈరోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈసదర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యవసాయ సంబంధమైన జౌళిశాఖను తనకు అప్పగించడం …

గుప్తాకు సమన్లు జారీ చేసిన సీబీఐ

న్యూఢిల్లీ,(జనంసాక్షి):బొగ్గు కుంభకోణం కేసులో సీహెచ్‌ గుప్పాకు సీబీఐ ఇవాళ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాని సలహాదారు నాయర్‌ను కూడా సీబీఐ త్వరలో ప్రశ్నించింది. …

ఏకే ఆంటోనితో గవర్నర్‌ నరసింహన్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్‌ నరసింహన్‌ తీరిక లేకుండా గడుపుతున్నారు. కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోనితో గవర్నర్‌ భేటీ అయ్యారు. సమావేశంలో శాంతి భద్రతలపై …

పీఎంవో అధికారులను ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం కేసులో ప్రధాని కార్యాలయ అధికారులను సీబీఐ ఇవాళ ప్రశ్నించింది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి గుప్తాను విచారించేందుకు ఇప్పటికే అనుమతి లభించింది. ఈ …

ఇంటర్నెట్‌ ఛార్జీలు తగ్గించిన వొడాఫోన్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఇంటర్నెట్‌ ఛార్జీలను వొడాఫోన్‌ 80 శాతం వరకు తగ్గించింది. 10 కేబీపై ఇప్పటివరకు చేస్తున్న 10 పైసల చార్జీని 2 పైసలకు తగ్గించింది. 2 జీ …