జాతీయం
ఆర్ఎస్ఎస్ ఒత్తిడి ఏమీ లేదు : రాజ్నాథ్సింగ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్టీ వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ ఒత్తిడి ఏమీ లేదని బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు. మోడీ విషయంలో పునరాలోచించకూడదన్న యోచనలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నట్లు తెలుస్తుంది.
మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు
భువనేశ్వర్,(జనంసాక్షి): ఒడిశా రాష్ట్రంలోని రాయ్గఢ్ జిల్లా కేశింగ్పూర్ బ్లాక్ పంజగుడి వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు సమాచారం.
కొనసాగుతున్న రూపాయి పతనం
ముంబయి,(జనంసాక్షి): రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్తో పోల్చితే 19 పైసలు తగ్గి 58.35 గా రూపాయి మారకం విలువ నమోదైంది.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు