జాతీయం

అద్వానీని కలిసిన భాజపా నేతలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్టీ పదవులకు రాజీనామా చేసిన అద్వానీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ, సీనియర్‌ నేతలు జశ్వంత్‌సింగ్‌, ఉమాభారతి అద్వానీని కలిశారు. …

ముంబయిలో భవంతి కూలిన ఘటనలో 7 కు చేరిన మృతుల సంఖ్య

ముంబయి,(జనంసాక్షి):భారీ వర్షాలకు సెంట్రల్‌ ముంబయిలోని మహిమ ప్రాంతంలో సోమవారం రాత్రి ఐదంతస్తుల భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ ఘటనలో శిథిలాల కింద …

బొగ్గు కుంభకోణానికి ప్రధాని బాధ్యత వహించాలి: ప్రకాశ్‌ జవదేకర్‌

న్యూఢిల్లీ, (జనంసాక్షి): బొగ్గు కుంభకోణానికి స్వయంగా ప్రధాని బాధ్యత వహించాలని భాజపా నేత ప్రకాశ్‌ జవదేకర్‌ డిమాండ్‌ చేశారు. 147 సంస్థలకు అప్పనంగా బొగ్గు క్షేత్రాలను కట్టబెట్టారని …

ఆర్‌ఎస్‌ఎస్‌ ఒత్తిడి ఏమీ లేదు : రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్టీ వ్యవహారాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒత్తిడి ఏమీ లేదని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. మోడీ విషయంలో పునరాలోచించకూడదన్న యోచనలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఉన్నట్లు తెలుస్తుంది.

అద్వానీని కలిసిన సీనియర్‌ నేతలు

న్యూఢిల్లీ, (జనంసాక్షి): పార్టీ పదవులకు రాజీనామా చేసిన అద్వానీని శాంతింపజేసేందుకు భాజపా సీనియర్లు విశ్వప్రయత్నం చేస్తున్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ, బల్‌బీర్‌ పుంజ్‌, మురళీధరరావు …

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు

భువనేశ్వర్‌,(జనంసాక్షి): ఒడిశా రాష్ట్రంలోని రాయ్‌గఢ్‌ జిల్లా కేశింగ్‌పూర్‌ బ్లాక్‌ పంజగుడి వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు సమాచారం.

కొనసాగుతున్న రూపాయి పతనం

ముంబయి,(జనంసాక్షి): రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చితే 19 పైసలు తగ్గి 58.35 గా రూపాయి మారకం విలువ నమోదైంది.

మూడు బ్యాంకులకు జరిమానా

ఢిల్లీ : ఖాతాదారుల నియమావళి ఉల్లంఘించినందుకు మూడు బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జరిమానా విధించింది. యాక్సిస్‌ బ్యాంకుకు రూ. 5 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీకి రూ.4.5 …

రేపు మరోసారి భేటీ కానున్న అద్వానీ, రాజ్‌నాథ్‌

ఢిల్లీ : అలిగిన అగ్రనేతతో భాజపా సీనియర్‌ నేతల మంతనాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ రోజు రాత్రి 7 గంటలకు …

మోడీకి నా ఆశీస్సులు: జయలలిత

చెన్నై : నరేంద్రమోడీ మిత్రుడని ఆయనకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. మోడీ భాజపా ఎన్నికల ప్రచార సారథిగా నియమితులవడంపై ఆమె …