జాతీయం
కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి విలువ
ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ కనిష్టస్థాయికి పడిపోయింది. డాలర్పై 48 పైసలు తగ్గి రూపాయి మారకం విలువ 57.54గా నమోదైంది.
హజారే నాలుగో విడత జనతంత్ర యాత్ర
న్యూఢిల్లీ : అవినీతి పోరాటం చేస్తున్న సామాజికవేత్త అన్నా హజారే నాలుగో విడత జనతంత్ర యాత్ర ప్రారంభంకానుంది. ఈనెల 23న ఉత్తరప్రదేశ్లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు