జాతీయం

ఐపీఎల్‌ బెట్టింగ్‌ కేసు…. సీబీసీఐడీ ముందు హాజరైన హోటల్‌ యజమాని

చెన్నై,(జనంసాక్షి): ఐపీఎల్‌ బెట్టింగ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. హోటల్‌ యజమాని విక్రమ్‌ అగర్వాల్‌ చెన్నై సీబీసీఐడీ ఎదుట ఈ ఉదయం హాజరయ్యారు. బెట్టింగ్‌కు సంబంధించి ఆయన్ను …

కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ కనిష్టస్థాయికి పడిపోయింది. డాలర్‌పై 48 పైసలు తగ్గి రూపాయి మారకం విలువ 57.54గా నమోదైంది.

వాజ్‌ పేయి వైద్య ఖర్చులు లెక్క చెప్పండి

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి అటల్‌బిహరీ వాజ్‌పేయి వైద్య సేవలకు అయిన మొత్తం ఖర్చు 15 రోజుల్లోగా వెల్లడించాలని జాతీయ సమాచార కమిషన్‌ ఆరోగ్యశాఖను ఆదేశించింది. సమాదచార హక్కు …

భాజాపా ప్రచార కమీటీ ఛైర్మన్‌గా మోడీ

పనాజీ : భాజాపా ప్రచార కమీటీ ఛైర్మన్‌గా గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నియమితులయ్యారు. ఈ మేరకు గోవా రాజధాని పనాజీలో జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో …

కర్ణాటక మద్యం స్వాధీనం

ఆధోని: కర్నూలు జిల్లా ఆధోని ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో కౌతాలం మండలం చిరుతపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. 107 మద్యం …

యూపీఏ పాలన దేశానికి భారంగా మారింది

రాజకీయ తీర్మానంలో భాజపా పనాజీ: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు పనాజీలో కొనసాగుతున్నాయి. రెండో రోజు సమావేశాల్లో రాజకీయ తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. గత నాలుగేళ్ళుగా భారతా …

ఎన్నికల ప్రణాళిక కమీటీ ఛైర్మన్‌గా గడ్కరీని నియమించే అవకాశం

పనాజీ: గోవాలో రెండో రోజు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక ప్రకటనలు వెలువడే అవకాశం …

అద్వాని ఉంటి ముందు మైడి అభిమానుల ధర్నా

న్యూఢిల్లీ: గుజరాత్‌ సీఎం నరేంద్రమోడి అభిమానులు బీజేపీ సీనాయర్‌ నేత ఎల్‌కే అద్వాని ఇంటి ముందు ధర్నాకు దిగారు. మోడీకి అనుకూలంగా, అద్వానీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. …

శిల్పాకు క్షమాపణలు చెప్పిన రాజ్‌కుంద్రా

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటి, రాజస్థాన్‌ రాయల్స్‌ సహ యజమాని శిల్పాశెట్టికి ఆమె భర్త రాజ్‌కుంద్రా క్షమాపణలు చెప్పారు. శనివారం శిల్పా పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్‌లో …

హజారే నాలుగో విడత జనతంత్ర యాత్ర

న్యూఢిల్లీ : అవినీతి పోరాటం చేస్తున్న సామాజికవేత్త అన్నా హజారే నాలుగో విడత జనతంత్ర యాత్ర ప్రారంభంకానుంది. ఈనెల 23న ఉత్తరప్రదేశ్‌లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది.