జాతీయం

అద్వానీ రాజీనామా వెనక్కి తీసుకుంటారు : రాజ్‌నాథ్‌

ఢిల్లీ : అద్వానీ తన రాజీనామాను వెనక్కి తీసుకుంటారని, బాధ్యతల్లో కొనసాగుతారని భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. పార్లమెంటరీ బోర్డు చేసిన విజ్ఞప్తిని అద్వానీ ఆమోదిస్తానన్నారని …

అద్వానీ నిర్ణయాన్ని స్వాగతించిన మోడీ

గాందీనగర్‌ : భాజపాలో కీలకపదవులకు చేసిన రాజీనామాలను ఉపసంహరించు కోవాలన్న అద్వానీ నిర్ణయాన్ని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ స్వాగతించారు. భాజపాలోని అక్షలాది కార్యకర్తలను నిరుత్సాహపరచకుండా అద్వానీ నార్ణయం …

అద్వానీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మోడీ

గాంధీనగర్‌: భాజపా కీలకపదవులకు చేసిన రాజీనామాలను ఉపసంహరించు కోవాలన్న అద్వానీ నిర్ణయాన్ని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ స్వాగతించారు. భాజపాలోని లక్షలాది కార్యకర్తలను నిరుత్సాహపరచకుండా అద్వానీ నిర్ణయం తీసుకోవడం …

ఐపీఎస్‌ అధికారి పాండే పిటిషన్‌ కొట్టివేత

ఢిల్లీ,(జనంసాక్షి): సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పి.పి. పాండే పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇష్రత్‌ జహాన్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో తనపై ఎఫ్‌ఆర్‌ కొట్టివేయాలని పాండే పిటిషన్‌ దాఖలు …

సాయంత్రం 6 గంటలకు అద్వానీతో రాజ్‌నాథ్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): ఈ రోజు సాయంత్రం 6 గంటలకు భాజపా ఎల్‌కే అద్వానీతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ సమావేశం కానున్నారు. అద్వానీతో భేటీ అనంతరం రాజ్‌నాథ్‌సింగ్‌ …

బంగారం దిగుమతి ఈ నెలల తగ్గుముఖం పట్టవచ్చు:రఘురామ్‌రాజన్‌

ఢిల్లీ,(జనంసాక్షి): బంగారం దిగుమతి నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకునే ఆలోచన లేదని ప్రదాన ఆర్థిక సలహాదారు రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. ఈ నెలలో బంగారం దిగుమతి తగ్గుముఖం …

కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా కన్నుమూత

ఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. మే 26 న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ నేతలపై మావోయిస్టులు జరిపిన దాడిలో …

అగ్గిపెట్టెల కర్మాగారంలో అగ్నిప్రమాదం

తమిళనాడు,(జనంసాక్షి): తమిళనాడులోని అగ్గిపెట్టెల పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మహిళలు సజీవ దహనమైనట్లు సమాచారం. విరుదునగర్‌ జిల్లా కోవిల్‌ పట్టిలో ఉన్న అగ్గిపెట్టెల కర్మాగారంలో ఈ అగ్నిప్రమాదం …

అద్వానీతో సుష్మాస్వరాజ్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): పార్టీ పదవులకు రాజీనామా చేసిన భాజపా అగ్రనేత ఎలకే అద్వానీని ఆ పార్టీ నేత సుష్మాస్వరాజ్‌ ఈ రోజు మరోసారి కలిశారు. నిన్న కూడా ఆమె …

సొరంగంలో నిలిచిపోయిన ఢిల్లీ మెట్రో రైలు

ఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీలోని జహంగీర్‌పురి- హుడా సిటీ మార్గంలో ప్రయాణిస్తున్న మెట్రోరైలు ఇకటి మంగళవారం ఉదయం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. అది సరిగ్గా పొరంగంలో నిలిచిపోవడంతో దాదాపు 45 …