జాతీయం

అద్వానీ రాజీనామా దురదృష్టకరం: యడ్యూరప్ప

బెంగళూరు,(జనంసాక్షి): ఈద్వానీ రాజీనామా దురదృష్టకరమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వయడ్యూరప్ప అభిప్రాయపడ్డారు. రాజీనామా ఉపసంహరించుకునేలా అద్వానీని భాజపా అగ్రనాయకులు ఒప్పిస్తారని అనుకుంటున్నానని ఆయన తెలిపారు.

అద్వానీ రాజీనీమా బాధాకరం: సుష్మాస్వరాజ్‌

ఢిల్లీ, (జనంసాక్షి): పార్టీ పదవులకు అద్వానీ రాజీనామా బాధాకరమని ఆ పార్టీ సీనియర్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత అయిన సుష్మాస్వరాజ్‌ పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నామని, రాజీనామా …

వాన నీటిలో దిగ్బంధమైన ముంబయి

ముంబయి,(జనంసాక్షి): ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు ముంబయిని జలదిగ్బంధం చేశాయి. నగరంలో పలుచోట్ల నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. …

రాజ్‌నాథ్‌సింగ్‌తో వెంకయ్యనాయుడు భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో ఆ పార్టీ సీపియర్‌ నేత వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు.అద్వానీ పార్టీ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం …

పార్టీ పనితీరును జీర్ణించుకోలేకపోతున్నా: అద్వానీ

ఢిల్లీ,(జనంసాక్షి): గత కొద్ది కాలంగా భారతీయ జనతాపార్టీ పనితీరును తాను జీర్ణించుకోలేకపోతేన్నానని ఎల్‌కే అద్వానీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇటీవలికాలంలో పార్టీలో చాలామంది వ్యక్తిగత అజెండాతో …

పార్టీ పదవులకు రాజీనామా చేసిన అద్వానీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): భారతీయ జనతా పార్టీలో సంక్షోభం ముదిరినట్లే కనిపిస్తుంది. పార్టీ పదవులకు ఆ పార్టీ అగ్రనేత ఎల్‌ కే అద్వానీ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ …

అద్వానీతో రాజ్‌నాథ్‌సింగ్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ రోజు ఆ పార్టీ అగ్రనేత ఆద్వానీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. గోవాలో జరిగిన పార్టీ సమావేశాలకు అనారోగ్య కారణాలవల్ల …

బీసీసీఐ నూతన కార్యదర్శిగా సంజయ్‌ పాటిల్‌

ఢిల్లీ,(జనంసాక్షి): బీసీసీఐ నూతన కార్యదర్శిగా సంజయ్‌ పాటిల్‌ ఎన్నికయ్యారు. కోశాధికారిగా రవి సావంత్‌ ఎన్నికయ్యారు. రవిసావంత్‌ ఇప్పటివరకు ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రాజ్‌కుంద్రాను సస్పెండ్‌ చేసిన బీసీసీఐ

న్యూఢిల్లీ, (జనంసాక్షి): బెట్టింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్‌ రాయల్స్‌ సహయ.మాని రాజ్‌కుంద్రా వేటు పడింది. కుంద్రాను బీసీసీఐ సస్పెండ్‌ చేసింది. ఈ రోజు అత్యవసరంగా సమావేశమైన బీసీసీఐ …

బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ, (జనంసాక్షి): బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ అత్యవసర సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ వ్యవహారంతోపాటు రాజ్‌ కుంద్రాపై వచ్చిన బెట్టింగ్‌ ఆరోపణలపై …