అద్వానీ రాజీనామా దురదృష్టకరం: యడ్యూరప్ప
బెంగళూరు,(జనంసాక్షి): ఈద్వానీ రాజీనామా దురదృష్టకరమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వయడ్యూరప్ప అభిప్రాయపడ్డారు. రాజీనామా ఉపసంహరించుకునేలా అద్వానీని భాజపా అగ్రనాయకులు ఒప్పిస్తారని అనుకుంటున్నానని ఆయన తెలిపారు.
బెంగళూరు,(జనంసాక్షి): ఈద్వానీ రాజీనామా దురదృష్టకరమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వయడ్యూరప్ప అభిప్రాయపడ్డారు. రాజీనామా ఉపసంహరించుకునేలా అద్వానీని భాజపా అగ్రనాయకులు ఒప్పిస్తారని అనుకుంటున్నానని ఆయన తెలిపారు.
ఢిల్లీ,(జనంసాక్షి): బీసీసీఐ నూతన కార్యదర్శిగా సంజయ్ పాటిల్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా రవి సావంత్ ఎన్నికయ్యారు. రవిసావంత్ ఇప్పటివరకు ముంబయి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.