జాతీయం
ఆజాద్తో మరోసారి సీఎం భేటీ
ఢల్లీి : ఢల్లీిలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఈరోజు మధ్యాహ్నం మరోసారి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛర్జి గులాంనబీ అజాద్తో భేటీ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వానికి, బీసీసీఐకి నోటీసులు జారీ
న్యూఢల్లీి : బీసీసీఐ నుంచి ఐపీఎల్ను వేరుచేయాలన్న పిటిషన్పై ఢల్లీి హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వానికి , బీసీసీఐకి నోటిసులు జారీ చేసింది.
సీఎంతో భేటీ కానున్న కేంద్ర మంత్రి బలరాంనాయక్
న్యూఢల్లీి,(జనంసాక్షి):ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో కేంద్ర మంత్రి బలరాంనాయక్ భేటీ అయ్యారు. సమావేశంలో తాజా రాజకీయ పరిస్థ్థితులు, టీఎంపీల వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు