జాతీయం
నేటి నుంచి మహారాష్ట్రలో రాష్ట్రపతి పర్యటన
న్యూఢల్లీి : రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ నేడు, రేపు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ముంబయి, పుణెలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. షిరిడీ సాయిబాబాను రాష్ట్రపతి దర్శించుకోనున్నారు.
ఎల్లుండి నుంచి 1 జిల్లాల్లో సిలిండర్పై నగదు బదిలీ
ఢల్లీి, (జనంసాక్షి): ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా 18 జిల్లాల్లో సిలిండర్పై నగదు బదిలీ ప్రారంభమవుతుంది. గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల ఖాతాలో రూ. 435 చేరనున్నాయి.
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడిరగ్ ప్రారంభంలోనే బీఎస్ ఈ సెన్సెక్స్ 81 పాయింట్లు , నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయాయి.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు