ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గను: బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్
ముంబై, జనంసాక్షి: తాను తప్పుచేయలేదని రాజీనామా చేయనని బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ చెప్పారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గనన్నారు. బీసీసీఐ పూర్తిగా చట్టప్రకారం వ్యవహరిస్తుందని చెప్పారు.
ముంబై, జనంసాక్షి: తాను తప్పుచేయలేదని రాజీనామా చేయనని బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ చెప్పారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గనన్నారు. బీసీసీఐ పూర్తిగా చట్టప్రకారం వ్యవహరిస్తుందని చెప్పారు.
న్యూఢిల్లీ, జనంసాక్షి: అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ జూన్ 24న మన దేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్లు తెలుస్తుంది.