జాతీయం

వరుస సమావేశాలు నిర్వహిస్తున్న శ్రీనివాసస్‌

కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసస్‌ ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ అంశం చర్చించడానికి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తద్వారా అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకొనేది లేదని పరోక్షంగా …

ఛత్తీస్‌గఢ్‌ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం

రాయ్‌పూర్లో సోనియా, ప్రధాని రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5లక్షల చొప్పున ప్రధాని సహాయ నిధి నుంచి …

ఫిక్సింగ్‌ క్రికెటర్లపై ఏవగింపు: ఎల్‌ కే అద్వానీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: డబ్బు సంపాదించేందుకు క్రికెటర్లు మ్యాచ్‌, స్పాట్‌ ఫిక్సింగ్‌ పాల్పడడం ఏవగింపు కలిగిస్తుందని బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌ కే అద్వానీ వాఖ్యానించారు. ఇప్పటివరకు రాజకీయ …

ఇది ఒక చీకటి రోజు: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

రాయ్‌పూర్‌, జనంసాక్షి: ఛత్లీస్‌గఢ్‌ నిన్న జరిగిన మావోయిస్టుల దాడిలో గాయపడిన రాయపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా …

వీసీ శుక్లా పరిస్థితి విషమం

ఢిల్లీ : నిన్న మావోయిస్టుల దాడిలో గాయపడిన కాంగ్రెస్‌ నేత విద్యా చరణ్‌ శుక్లా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. 84 ఏళ్ల శుక్లాను గుర్‌గావ్‌లోని …

నేటినుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌

పారిస్‌ : ఈరోజు నుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నమెంటు ప్రారంభం కాబోతోంది. ఎనిమిదోసారి ఫ్రెంచ్‌ టైటిల్‌ సాధించడానికి నాదల్‌కి ఈసారి జకోవిచ్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని …

కాంగ్రెస్‌ పార్టీ బాధితుల పక్షాన నిలుస్తుంది: రాహాల్‌గాంధీ

రాయ్‌పూర్‌: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఛత్తీస్‌గాఢ్‌ రాజధాని రాయపూర్‌ చేరుకున్నారు. అక్కడ ఆయన మావోయిస్టుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ …

‘పరివర్తన్‌ యాత్ర’ వాయిదా

చత్తీస్‌గఢ్‌ : మావోయిస్టుల దాడి నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ తమ ‘పరివర్తన్‌ యాత్ర’ను వాయిదా వేసుకుంది. శనివారం మావోయిస్టులు జరిపిన దాడిలో పలువురు కాంగ్రెస్‌ …

కాంగ్రెస్‌ నేతల మృతి పట్ల 3 రోజుల సంతాప దినాలు

చత్తీస్‌గఢ్‌ : మావోయిస్టుల దాడిలో కాంగ్రెస్‌ నేతల మృతి పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది.

పేపరు మిల్లులో అగ్నిప్రమాదం

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు వద్ద రాందాన్‌ పేపరు మిల్లులో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో పేపరు వ్యర్థాలతోపాటు 2,500 టన్నుల …