జాతీయం

ఇంతటి అవినీతి పాలన ఏ ప్రధాని హయాంలోనూ జరగలేదు

-భాజపా నేత అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ : అవినీతిని అంతమొందిస్తామన్న యూపీఏ మాటలు ఎవరూ పట్టించుకోరని భాజపా నేత అరుణ్‌జైట్లీ అన్నారు. యూపీఏ-2 నాలుగేళ్ల పాలనపై ఆయన మీడియాతో …

ఏం చేశారని సంబరాలు : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ : యూపీఏ-2 నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారని సంబరాలు జరుపుకుంటున్నారని భాజపా నేత సుష్మాస్వరాజ్‌ ప్రశ్నించారు. దేశ ఆర్థిక వాతావరణం ఆందోళనకరంగా ఉందని అన్నారు. …

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగర బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెంట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 26,250 పలుకుతుంది. 22 క్యారెట్ల …

గెలుపుకోసం ఆరాట పడుతున్న రాజస్థాన్‌, సన్‌ రైజర్స్‌

ఢిల్లీ,జనంసాక్షి: ఐపిఎల్‌లో ప్రవేశించిన మొదటిసారే ప్లే-ఆఫ్స్‌కు చేరుకున్న సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఎలిమినేటర్‌ మ్యాఛ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఈ రాత్రికి ఢీకొననుంది. లీగ్‌ స్టేజిలో ఈ రెండు …

ఫణీర్‌ మూర్తిని విధుల నుంచి తొలగించిన ఐగేట్‌

న్యూఢిల్లీ,జనంసాక్షి: తమ కంపేనీ అధ్యక్ష, సీఈవో బాధ్యతల నుంచి ఫణీర్‌ మూర్తిని తొలగిస్తున్నట్లు ప్రముఖ ఐటీ సేవల సంస్ధ ఐగేట్‌ మంగళవారం న్యూఢిల్లీలో ఓ ప్రకటనలో వెల్లడించింది. …

సరిహద్దు వివాదంపై శాంతియుత వాతావరణంలో చర్చించు కుంటాం

-చైనా ప్రధాని న్యూఢిల్లీ : భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై శాంతియుత వాతావరణంలో చర్చించు కుంటామని చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ అన్నారు. వాణిజ్య అసమానతలు రూపుమాపేలా ఇరు …

అద్వానీతో భేటీ కానున్న గుజరాత్‌ సీఎం మోడీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: బీజేపీ పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో గుజరాత్‌ సీఎం, ఆ పార్టీ సీనియర్‌ నేత నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. సమావేశంలో ప్రజాస్వామ్యం పట్ల …

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం

న్యూఢిల్లీ, జనంసాక్షి: మంగళవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై చర్చింస్తున్నట్లు సమచారం. సమావేశానికి పార్టీ అగ్రనేతలు …

ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిలిపివేయాలన్న పిటిషన్‌పై సుప్రీం విచారణ

న్యూఢిల్లీ : తదుపరి ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ అరోపణల నేపథ్యంలో ఐపీఎల్‌లో ఇతర మ్యాచ్‌లు నిలిపివేయాలని సుప్రీంకోర్టులో …

ఐపీఎల్‌-6 తొలి ప్లేఆఫ్‌ నేడు

ముంబయితో చెన్నై ఢీ న్యూఢిల్లీ : ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ ఆరో సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. అంతిమ సమరంలో తలపడే జట్లను నిర్ణయించే ప్లేఆఫ్‌ దశకు …