జాతీయం

పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరు కాని సినీ నటి అంజలి

చెన్నై, జనంసాక్షి: దర్శకుడు కళంజియం పరువు కేసులో నటి అంజలి కోర్టుకు హాజరుకాలేదు. దీంతో కోర్టు ఆమెకు మరో అవకాశం ఇచ్చింది. జూన్‌ 5 న విచారణ …

శ్రీనివాస్‌లో అల్లుడి ఇంట్లో సోదాలు

చెన్నై , జనంసాక్షి: బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాస్‌ అల్లుడు, చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు సీఈవో అయిన గునాథ్‌ మీయప్పన్‌ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు.స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు …

బెర్నాంకె వ్యాఖ్యల పట్ల ఆందోళన వద్దు: చిదంబరం

ఢిల్లీ, జనంసాక్షి: మార్కెట్లు కుప్పకూలుతాయన్న బెర్నాంకె వ్యాఖ్యల పట్ల మదుపుదారులు దిగులు చెందవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు పరిస్థితులకు అనుగుణంగా స్టాక్‌ మార్కెట్లు స్థిమితంగా …

చెన్నై చేరుకున్న ముంబయి పోలీసులు

చెన్నై ,జనంసాక్షి: స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు దర్యాప్తు చేస్తున్న ముంబయి పోలీసులు ఈ రోజు ఉదయం చెన్నై చేరుకున్నారు. శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌ మీయప్పన్‌ను విచారించడానికి వారు …

ఖైదీ నెంబర్‌ 16656… ఎరవాడ జైల్లో సంజయ్‌దత్‌

పుణె, జనంసాక్షి: ఎరవాడ కేంద్ర కారాగారంలో మూడోసారి ప్రవేశించిన సంజయ్‌దత్‌కి అక్కడి అధికారులు 16656 నంబరు కేటాయించారు. ఆయనను ఉంచిన మూడో నంబర్‌ బ్యారక్‌ చుట్టూ చాలా …

సాయంత్రం భేటీకానున్న కేంద్ర సబ్‌ కేబినెట్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించే అంశంపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంతి వర్గ ఉపసంఘం నార్త్‌బ్లాక్‌లో భేటీ కానుంది. ఈ సమావేశానికి …

కొత్త కాగ్‌ నియామకాన్ని తప్పుపట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీ

ఢిల్లీ, జనంసాక్షి: కొత్త కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌గా ప్రభుత్వం రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శశికాంత్‌ శర్మను నియమించడాన్ని ఆమ్‌ఆద్మీపార్టీ తప్పుపట్టింది. కాగ్‌, సీవీసీ, సీఐసీ …

శ్రీనివాసన్‌ అల్లుడిని ప్రశ్నించనున్న పోలీసులు

న్యూఢిల్లీ : స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసుకు సంబంధించి బాలీవుడ్‌ నటుడు విందూ దారా సింగ్‌ అరెస్టు తర్వాత పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. తాజాగా బీసీసీఐ …

స్పాట్‌ ఫిక్సింగ్‌పై సీబీఐ దర్యాప్తు చేయించాలి

మదురైలో ప్రజాప్రయోజన వ్యాజ్యం చెన్నై : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌లో ఒక క్రికెట్‌ అభిమాని ప్రజాప్రయోజన వ్యాజ్యం …

ఉషోదయం కాదు… భానుడి ఉగ్రరూపం

ఢిల్లీలో తెల్లవారుతూనే మండుతున్న ఎండలు న్యూఢిల్లీ : ఢిల్లీ నగరం ఈరోజు ఉదయం నిద్ర లేస్తూనే భానుడి ఉగ్రరూపాన్ని చవిచూసింది. సగటు ఉష్ణోగ్రతకాన్నా ఏకంగా నాలుగు డిగ్రీలు …