జాతీయం

ప్రధానితో న్యాయశాఖ మంత్రి భేటీ

న్యూఢిల్లీ : న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్‌ ఈరోజు ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి అరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అశ్వినికుమార్‌ రాజీనామా చేయాలని …

రేపు కర్ణాటకకు వెళ్లనున్న ఏఐసీసీ బృందం

న్యూఢిల్లీ, జనంసాక్షి: ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ఖరారు చేసేందుకు ఏకే ఆంటోని నేతృత్వంలోని నలుగురు సభ్యల ఏఐసీసీ బృందం రేపు కర్ణాటకకు వెళ్లనుంది. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను …

అంజలిపై కేసు వాపసు తీసుకోవాలని బెదిరింపులు

చైన్నై , జనంసాక్షి: తమిళ దర్శకుడు కలంజియం మరోసారి పోలీసుల్ని ఆశ్రయించారు. సినీనటి అంజలిపై కేసును వాపసు తీసుకోవాలని తనకు బెదిరింపులు వస్తున్నట్లు ఆయన గురువారం పోలీసులకు …

నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ, జనంసాక్షి: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్‌కు సప్రీకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను సప్రీకోర్టు తిరస్కరించింది. బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించారు.

వైఎస్‌ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన సుప్రీకోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే నాలుగు నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని …

విజయ సాయిరెడ్డి బెయిల్‌ రద్దు

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఆడిటర్‌ విజయ సాయిరెడ్డి బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సీబీఐ వాదనలను …

కాసేపట్లో జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు

న్యూఢిల్లీ, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై కాసేపట్లో వెలువడనుంది. ఈ నెల ఆరోవ తేదీన జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై …

రాహుల్‌తో ముగిసిన రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యాక్షుడు రాహుల్‌ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల భేటీ అనంతరం కాంగ్రెస్‌ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. త్వరలోనే తెలంగాణ ప్రాంత ఎంపీలతో సమావేశమవుతానని …

బీఎస్సార్‌ పార్టీ రాజకీయ శక్తిగా ఎదుగుతుంది

గాలి జనార్దన్‌రెడ్డి హైదరాబాద్‌ :రాబోయే రోజుల్లో బీఎస్సార్‌ పార్టీ కర్ణాటకలో రాజకీయ శక్తిగా ఎదుగుతుందని గాలి జనార్దన్‌రెడ్డి అన్నారు. చంచల్‌గూడ కారాగారంలో ఉన్న గాలిని గురువారం ఏసీబీ …

రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో భేటీకానున్న రాహుల్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం …