జాతీయం

బీజింగ్‌ చేరుకున్న ఖుర్షీద్‌

బీజింగ్‌ : భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ ఈరోజు మధ్యాహ్నం బీజింగ్‌ చేరుకున్నారు. రెండు రోజుల బీజింగ్‌ పర్యటనలో ఆయన భారత్‌, చైనాల మధ్య …

రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో రాహుల్‌ భేటీ

న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. …

విజయసాయి బెయిల్‌ రద్దు

ఢిల్లీ, జనంసాక్షి: జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్‌ను  సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆయన బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరిన సంగతి …

యడ్యూరప్ప పుట్టిన రోజు పార్టీ ఇక లేనట్లే!

బెంగళూరు : కర్ణాటక జనతా పక్ష నేత యడ్యూరప్ప గత ఫిబ్రవరిలో 70వ పడిలో ప్రవేశించారు. అయితే పుట్టిన రోజు వేడుకలను మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చాక …

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ఢిల్లీ : అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై సీబీఐ వాదనలను న్యాయస్థానం సమర్థించింది. ప్రస్తుత పరిస్థితుల్లో …

విజయసాయిరెడ్డికి బెయిల్‌ రద్దు చేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎ2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆయన బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరిన సంగతి …

కర్ణాటకకు ఆంటోనీ, అంబికా సోనీ

ఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఎ.కె. ఆంటోనీ , అంబికా సోనీలు నేడు బెంగళూరు చేరుకోనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేలతో సంప్రదింపుల …

సనావుల్లా మృతదేహాన్ని పాకిస్థాన్‌కు అప్పగిస్తాం: షిండే

ఢిల్లీ : సహచర ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన పాకిస్థాన్‌ ఖైదీ సనావుల్లా మృతదేహాన్ని పాకిస్థాన్‌ అధికారులతో చర్చించిందని.. మృతదేహాన్ని పాకిస్థాన్‌ పంపేందుకు అన్ని ఏర్పాట్లు …

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనర

విశాఖపట్నం : అగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం స్థిరంగా కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం బలపడి 48 గంటల్లో వాయుగుండంగా …

రైల్వేట్రాక్‌పై పిల్లలతో సహా తల్లి మృతి

విశాఖ : విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ సమీపంలోని కరాస రైల్వేట్రాక్‌పై గురువారం వేకువజామున ఇద్దరు పిల్లలతో సహా తల్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. రైలు ఢీకొని మృతిచెందారా..? …