చైనాతో కొనసాగుతున్న చర్చలు
న్యూఢిల్లీ, భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి సైనిక శిబిరం ఏర్పాటుచేసుకున్న అంశంపై చైనాతో చర్చలు జరుపుతున్నామని భారత ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. ఇది చాలా చిన్నవిషయమని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ, భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి సైనిక శిబిరం ఏర్పాటుచేసుకున్న అంశంపై చైనాతో చర్చలు జరుపుతున్నామని భారత ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. ఇది చాలా చిన్నవిషయమని ఆయన అన్నారు.
బెంగుళూర్: బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. అవినీతి కారణంగానే కర్ణాటక నుంచి పరిశ్రమలుతరలిపోతున్నాయని చెప్పారు. కర్ణాటకలో పారిశ్రామికాభివృద్ధి నిలిచిపోయిందన్నారు.
జైపూర్. జనంసాక్షి: ఐపీఎల్-6లో భాగంగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.
న్యూఢిల్లీ, జనంసాక్షి: బొగ్గు, 2జీ కుంభకోణాలపై విపక్షాలు పట్టుపట్టడంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.
న్యూఢిల్లీ, జనంసాక్షి: యూపీఏ నేతలతో ప్రధాని మన్మోహన్సింగ్ సమావేశమయ్యారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.