జాతీయం

చైనాతో కొనసాగుతున్న చర్చలు

న్యూఢిల్లీ, భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి సైనిక శిబిరం ఏర్పాటుచేసుకున్న అంశంపై చైనాతో చర్చలు జరుపుతున్నామని భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఇది చాలా చిన్నవిషయమని ఆయన అన్నారు.

మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం: సోనియా

బెంగుళూర్‌: బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. అవినీతి కారణంగానే కర్ణాటక నుంచి పరిశ్రమలుతరలిపోతున్నాయని చెప్పారు. కర్ణాటకలో పారిశ్రామికాభివృద్ధి నిలిచిపోయిందన్నారు.

బోరుబావిలో పడిన ఏడేళ్ళ చిన్నారి

చెన్నై: తమిళనాడు కరూర్‌ జిఆ్ల అరవకురిచిలోశనివారం ఓ ఏడేళ్‌ళ చిన్నారి ప్రమాదవశాత్తు బోరు పడిపోయింది. చిన్నారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసుఉ ప్రయత్నిస్తున్నారు. బోరుబావిలో పడిన చిన్నారిని …

టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

జైపూర్‌. జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ఈరోజు రాజస్థాన్‌ రాయల్స్‌, హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

రేపటికి వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ, జనంసాక్షి: బొగ్గు, 2జీ కుంభకోణాలపై విపక్షాలు పట్టుపట్టడంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.

సునీల్‌ మిట్టల్‌కు మినహాయింపునిచ్చిన సుప్రీంకోర్టు

ఢిల్లీ, జనంసాక్షి: అదనపు స్పెక్ట్రం కేటాయింపు కేసులో వ్యక్తిగత హాజరునుంచి భారతీ ఎయిర్‌టెల్‌ సీఈవో సునీల్‌ మిట్టల్‌కు సప్రీం కోర్టు మినహాయింపు ఇచ్చింది. మిట్టల్‌ అభ్యర్థనపై 4 …

ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసిన భాజపా

న్యూఢిల్లీ, జనంసాక్షి: బొగ్గు కుంభకోణంపై సప్రీంకోర్టుకు సీపీఐ అఫిడవిట్‌ను సమర్పించిన నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వంపై భాజపా విమర్శల దాడిని పెంచింది. ప్రధాని రాజీనామా చేయాలని ఆ పార్టీ …

నేను ఏ తప్పు చేయలేదు: అశ్వినికుమార్‌

న్యూడిల్లీ: తాను ఎలాంటి తప్పు చేయలేదని కేంద్రమంత్రి అశ్వినికూమార్‌ చెప్పారు.నిజం నిలకడమీద తెలుస్తుందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా,న్యాయశాఖ మంత్రి అశ్వినికూమార్‌ రాజీనామ చేయాలని వామపక్ష పార్టీలు …

యూపిఏ నేతలతో భేటీకానున్న ప్రధాని

న్యూఢిల్లీ, జనంసాక్షి: యూపీఏ నేతలతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమావేశమయ్యారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి: 2జీ, బొగ్గు కుంభకోణం తదితర అంశాలపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే …