జాతీయం

పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 25: పార్లమెంట్‌ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.గురువారం ఉదయం ఉభయసభలు ప్రారంభంకాగానే బొగ్గు కుంభకోణం తదితర అంశాలపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.దీంతో సభలో గందరగోళం …

వృద్ధిరేటు పెరుగుతుంది: ప్రణబ్‌

భువనేశ్వర్‌: వచ్చే రెండు మూడేళ్లలో దేశం మళ్లీ 7-8 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ విశ్వాసం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో దేశ వార్షిక …

ఆగ్రాలో పేలుడు, ఇద్దరు మృతి

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాలో గురువారం జరిగిన పేలుడులో ఇద్దరు చనిపోయారు. తాజ్‌గంజ్‌ ప్రాంతంలోని ఓ చెత్త దుకాణంలో ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాల ఘటనపై …

యాక్సిస్‌ బ్యాంక్‌లో ఘెర అగ్నిప్రమాదం

చెన్నై: తమిళనాడు కోయంబత్తూరులోని యాక్సిస్‌ బ్యాంక్‌లో గురువారం ఘెర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా ఉద్యగులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. షార్ట్‌ …

శారదా గ్రూపుపై దర్యాప్తు చేయనున్న కార్పోరేట్‌ వ్యవహారాల శాఖ

న్యూఢిల్లీ, జనంసాక్షి: కోల్‌కతాలో శారదా గ్రూపు సంస్థలపై  దర్యాప్తునకు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ చిట్‌ఫండ్‌ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఎం డిమాండ్‌  …

లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్న కాంగ్రెసేతర సభ్యులు

ఢిల్లీ, జనంసాక్షి:  2జీ జేపీసీ చైర్మన్‌ పీసీ చాకోను తొలగించాలని కోరుతూ కాంగ్రెసేతర సభ్యులు లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్నారు. 15 మంది సభ్యులు ఛైర్మన్‌ పదవినుంచి చాకోను …

తాజ్‌మహల్‌ సమీపంలో పేలుడు; ఇద్దరు మృతి

ఆగ్రా; ప్రముఖ ప్రేమ చిహ్నం తాజ్‌మహల్‌ సమీపంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ఇద్దరు కూలీలు మృతి చెందారు. తాజ్‌మహల్‌ సమీపంలోని హోటల్‌కు వెనుక ఉన్న …

2జీపై జేఏసీ భేటీ వాయిదా

న్యూఢిల్లీ; 2జీ స్ప్రెక్టమ్‌పై ఇవాళ జరగాల్సిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం వాయిదా పడింది.ఈ సమావేశాన్ని వచ్చే వారం తిరిగి నిర్వహించనున్నామని జేఏసీ ఛైర్మన్‌ పీసీ చాకో …

పార్లమెంట్‌ వద్ద టీ కాంగ్రేస్‌ ఎంపీల ధర్నా

న్యూఢిల్లీ; ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంను వెంటనే ఏర్పాటు చేయాలని టీ కాంగ్రేస్‌ ఎంపీలు పార్లమెంట్‌ ఎంపీలు పార్లమెంట్‌ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. ఈ సధర్భంగా …

చైనా చొరబాటుపై ఏ.కే ఆంటోనికి వివరణ ఇచ్చిన ఆర్మీ చీఫ్‌

ఢిల్లీ, జనంసాక్షి: చైనా సరిహద్దు వద్ద లడఖ్‌లో చైనా చొరబాటుపై రక్షణ మంత్రి ఏ.కే ఆంటోనీకి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ విక్రమ్‌సింగ్‌ వివరణ ఇచ్చారు. ఈ రోజు …