జాతీయం
బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ, జనంసాక్షి: బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. బొగ్గు కుంభకోణంపై నివేదిక వివరాలను కేంద్ర న్యాయశాఖ మంత్రికి తెలియజేసినట్లు సీబీఐ డైరెక్టర్ వెల్లడించారు.
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
ముంబయి, జనంసాక్షి: స్టాక్మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెనెక్స్ 50 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 10 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.
జేపీసీ సమావేశం వాయిదా
న్యూఢిల్లీ,ఏప్రిల్ 25 : 2జీ కుంభకోణం ముసాయిదా నివేదికపై గురువారం సాయంత్రం జరుగనున్న జేపీసీ సమావేశం వాయిదా పడింది.
చిట్ఫండ్ కుంభకోణంపై దర్యాప్తునకు ఆదేశించనున్న కేంద్రం
న్యూఢిల్లీ,ఏప్రిల్ 25: పశ్చిమ్బెంగాల్ చిట్ఫండ్ కంపెనీ కుంభకోణంపై కేంద్రం దర్యాప్తునకు ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.దేశవ్యాప్తంగా చిట్ఫండ్ కంపెనీల తీరుపై కేంద్రం ఆరా తీయనుంది.
తాజావార్తలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం
- తెలంగాణ భవన్కు హైడ్రా బాధిత కుటుంబాలు
- నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
- సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
- ముగ్గురు ఆడపిల్లలు పెండ్లికున్నరు, నా ఇంటి మీదకు రాకండి సారూ
- సగం చేపపిల్లలకు సర్కారు కోత
- సర్వేకొస్తే కండ్లల్లో కారం కొడుతాం
- హైదరాబాద్లో డీజేలపై నిషేధం
- మరిన్ని వార్తలు