జాతీయం

ఇటలీ నావికుల కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

న్యూఢిల్లీ, జనంసాక్షి: జాలర్ల హత్య కేసులో ఇద్దరు ఇటలీ నావికులపై ప్రత్యేక కోర్టులో నిరంతరం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటలీ నావికుల కేసులో ఎస్‌ఐఏ దర్యాప్తు …

బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన సీబీఐ

న్యూఢిల్లీ, జనంసాక్షి: బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసింది. బొగ్గు కుంభకోణంపై నివేదిక వివరాలను కేంద్ర న్యాయశాఖ మంత్రికి తెలియజేసినట్లు సీబీఐ డైరెక్టర్‌ వెల్లడించారు.

13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

ముంబయి, జనంసాక్షి: 13 ఏళ్ల బాలిక ముంబయిలో సామూహిక అత్యాచారానికి గురైంది. నగరంలోని శాంతాక్రజ్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఆమె స్నేహితురాలే సహకరించింది. …

లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసిన స్పీకర్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: లోక్‌సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం సమావేశాలు ప్రాంరంభం కాగానే బొగ్గుకుంభకోణం తదితర అంశాలపై భాజపాతోపాటు ఇతర పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి …

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెనెక్స్‌ 50 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 10 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.

టిటిడి మాజీ ఛైర్మన్‌ కన్నుమూత

బెంగళూరు, జనంసాక్షి:  తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్‌ డి. కె ఆదికేశవులు నాయుడు (71) బెంగళూరులోని ఆసుపత్రిలో  కన్నుమూశారు. ఆయన హృద్రోగ వ్యాదితో వైదేహి ఆసుపత్రిలో …

తాళ్‌గంజ్‌లో భారీ పేలుడు..ఇద్దరు మృతి

ఆగ్రా,ఏప్రిల్‌ 25: ఆగ్రాలోని తాజ్‌మహల్‌ సమీప ప్రాంతంలోని తాళ్‌గంజ్‌లో గురువారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.తాళ్‌గంజ్‌లోని ఒక స్కూప్‌ షాప్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారుల సమాచారం.ఈ …

తమిళనాడులో అగ్ని ప్రమాదం: నలుగురు మహిళా ఉద్యోగులు మృతి

తమిళనాడు,ఏప్రిల్‌ 25:తమిళనాడు కోయంబత్తూరులోని యాక్సిస్‌ బ్యాంక్‌లో గురువారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో నలుగురు మహిళా ఉద్యోగులు మృతి చెందారు.బ్యాంక్‌ పనుల్లో అందరూ నిమగ్నమై …

జేపీసీ సమావేశం వాయిదా

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 25 : 2జీ కుంభకోణం ముసాయిదా నివేదికపై గురువారం సాయంత్రం జరుగనున్న జేపీసీ సమావేశం వాయిదా పడింది.

చిట్‌ఫండ్‌ కుంభకోణంపై దర్యాప్తునకు ఆదేశించనున్న కేంద్రం

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 25: పశ్చిమ్‌బెంగాల్‌ చిట్‌ఫండ్‌ కంపెనీ కుంభకోణంపై కేంద్రం దర్యాప్తునకు ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.దేశవ్యాప్తంగా చిట్‌ఫండ్‌ కంపెనీల తీరుపై కేంద్రం ఆరా తీయనుంది.